agriculture
రైతన్నలకు కరెంట్ కష్టాలు.. ఎండిపోతున్న పంటలు
ఎండాకాలం ప్రారంభంలోనే రైతన్నలకు విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్ కట్లతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ఇష్టారాజ్యం
Read Moreఐదుసార్లు అవమానించినా భరించినం
సీఎం కేసీఆర్ సూచన మేరకు పీయూష్ గోయల్ను కలిస్తే.. ఐదుసార్లు అవమానించినా భరించామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ
Read Moreఆంధ్రాకు లేని సమస్య తెలంగాణకు ఎందుకొచ్చింది
తెలంగాణ రైతులను టీఆర్ఎస్ బలి చేస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వారిని చూస్తే జా
Read Moreఎంసెట్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్, ఈ సెట్ షెడ్యూల్స్ ప్
Read Moreఏప్రిల్ 3న భారత్ కు ఇజ్రాయెల్ ప్రధాని
న్యూఢిల్లీ: వచ్చే నెల మూడో తారీఖున ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి భారత్ కు రానున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరక
Read Moreకేసీఆర్ గారడి మాటలు నమ్మొద్దు
యాదాద్రి, వెలుగు: ‘సీఎం కేసీఆర్ ఊసరవెల్లి. వ్యవసాయంపై ఎన్ని మాటలు మార్చిండు. సన్నొడ్లు వేయమన్నడు. ప్రతి గింజా కొంటనన్నడు. ఇప్పుడు వర
Read Moreవీఆర్వోల సర్దుబాటుతో 5 వేల ఉద్యోగాలకు కోత?
హైదరాబాద్, వెలుగు: వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడున్న ఉద్యోగ ఖాళీల్లో దాదాపు ఐదు వేల పోస్టులకు కోత పడనుంది. కొత
Read Moreరైతు సమస్యలపై కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలకు పా
Read Moreరైతు వేదికలకు తాళాలు
70 శాతం బిల్డింగులు ఉత్తగనే.. అధికారులు ఉండరు.. సిబ్బంది లేరు రైతులకు శిక్షణ ఇవ్వరు.. భూసార పరీక్షలు చెయ్యరు హైదరాబాద్&zw
Read Moreవ్యవసాయానికి గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ
గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ హైదరాబాద్, వెలుగు: వ్యవసాయానికి కేటాయింపులు కాస్త
Read Moreకరెంట్ సంఘాల పెండింగ్ బిల్లులు కోట్లలో
పేదోడు నెల రోజుల బిల్లు కట్టకుంటే కరెంట్ కట్ కరెంటోళ్ల వివక్షపై విమర్శలు హైదరాబాద్, వెలుగు: కరెంట్ బిల్లుల వసూళ్లలో
Read Moreఇక్రిశాట్ రీసెర్చ్లు ప్రపంచానికి కొత్త దారి చూపాలి
వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలను సృష్టించాలి: ప్రధాని మోడీ సాగు వ్యయం తగ్గించే పరిశోధనలు జరగాలిd ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఇక్
Read Moreఇక్రిశాట్ సరికొత్త సంకల్పంతో ముందుకు సాగాలి
హైదరాబాద్: రానున్న 25ఏళ్లలో వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇక్రిశాట్
Read More












