హైదరాబాద్, వెలుగు: ఇండియా, ఘనా దేశాల మధ్య అగ్రికల్చర్, ఫార్మా, ఐటీ బిజినెస్ సంబంధాలను మరింత విస్తరిస్తామని ఘనా హైకమిషనర్ అసోమా చేరిమే క్వాకూ అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఇండియా–ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ (ఐఏటీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా–ఘనా సమ్మిట్ కు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్ గవర్నమెంట్ అడ్వైజర్ అజయ్మిశ్రా, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ బాలయ్యతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఘనాలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఘనా మినిస్టర్ కౌన్సిలర్ ఎర్నెస్ట్ నానా అడ్జే మాట్లాడుతూ.. గత 2021-–22లో ఇండియా 736.56 మిలియన్ డాలర్ల విలువైన ప్రోడక్ట్స్ను ఎక్స్పోర్ట్స్ చేసిందని తెలిపారు. ఇండియా- ఆఫ్రికా ఇన్స్టిట్యూట్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఏఐఐటీ), ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యూబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల క్యూబా ట్రేడ్ కమిషనర్లుగా డాక్టర్.కేవీ రెడ్డి, జీవీ కృష్ణలకు నియామక పత్రాలను అందజేశారు.
అగ్రికల్చర్, ఫార్మా, ఐటీ..బిజినెస్ విస్తరిస్తాం
- తెలంగాణం
- June 20, 2022
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్