amaravati today

ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ మరో లేఖ

జల వివాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి -సీఎం జగన్ కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని వినతి అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత

Read More

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వాయిదా పద్ధతుల్లో బ్యాటరీలతో నడిచే బైకులను ఇవ్వా

Read More

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి

అమరావతి: కరోనా థర్డ్ వేవ్‌ ప్రబలకముందే ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను  ఆదేశించారు. మంగళవారం తా

Read More

గనుల కేసులో వాయిదాకు రూ.3 వేలు కట్టాలని ఆదేశం

సీబీఐ కోర్టులో అనంతపురం జిల్లా ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనల కోసం ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మరోసారి గడువు కోరారు.

Read More

ఏపీ సీఎం జగన్‌ను కలసిన అనిల్‌ కుంబ్లే

అమరావతి: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్.. అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం జగన్ క

Read More

థియేటర్లు ఓపెన్.. ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

అమరావతి: ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులతో మరిన్ని ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. తాజాగా సినిమా ప్రియులకు శుభవార్త చెప్పింది. థియేటర్లను రన్ చేసేందుక

Read More

శ్రీశైలం పరిసరాల్లో డ్రోన్ల కలకలం

4 రోజులుగా అర్ధరాత్రి చక్కర్లు.. ఇంతకూ శ్రీశైలంలో ఏం జరుగుతోంది? కర్నూలు: భూ కైలాస క్షేత్రం.. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం శ్రీ

Read More

డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబడ్డారు

విజయవాడ, రాజమండ్రిలో 8మంది బంగ్లాదేశ్ దేశస్థుల అరెస్ట్ అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులను ఏపీ పోలీసుల అదుపులోకి త

Read More

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి(85) ఇకలేరు

చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిలకం రామచంద్రారెడ్డి (85) సాగు,తాగునీటి కోసం పాదయాత్ర ఫ్యాక్షన్ లీడర్ల తుపాకుల లైసన్సు

Read More

వైరల్: అపార్టుమెంటులో ఎగ బాకిన విషసర్పం 

వైరల్ అవుతున్న వీడియో  తమ నివాసాలు ధ్వంసం చేసి అపార్టుమెంట్లు కట్టినా.. ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న పాములు విజయవాడ: ఆకాశ హర్మ్యాలలో నివసి

Read More

ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో విచారణ

కంటి మందులో ప్రమాణాలు కనిపించడం లేవంటున్న ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం పరిశోధన చేయాలన్న పిటిషనర్లు విచారణ రెండు వారాలకు వాయిదా అమరావతి: కరో

Read More

ఏపీలో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. కేబినెట్ నిర్ణయం

9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు  కీలక అంశాలపై ఏపీ కేబినెట్ నిర్ణయాలు అమరావతి: విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఉచితంగా ఇవ్వా

Read More

కృష్ణా నది కరకట్ట నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన 

•    రూ.150 కోట్లతో కొత్త కరకట్ట నిర్మాణం •    ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ మేర విస్తరణ

Read More