amaravati today

ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ బదిలీ

Read More

ఏపీలో ఇవాళ ఒక్క రోజే 7,943 కొత్త కేసులు

తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు కొనసాగుతున్న మరణాల ఉధృతి.. గడచిన 24 గంటల్లో 98 కరోనా మరణాలు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమ

Read More

ఏపీలో స్కూళ్లకు జూన్ 30 వరకు సెలవులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు జూన్ 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప

Read More

ఏపీలో ఇవాళ ఒక్క రోజే 13,400 కొత్త కేసులు

ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు కొనసాగుతున్న మరణాల ఉధృతి.. గడచిన 24 గంటల్లో 95 కరోనా మరణాలు నమోదు అమరావతి: ఏపీలో కరోనా కేసులు ఎట

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే  103 కరోనా మరణాలు

చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది చొప్పున మృతి ఇవాళ 14 వేల 429 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్ర

Read More

ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీకి కేటాయించాలి

బ్లాక్ ఫంగస్ కు వైద్యం నిరాకరించే ఆస్పత్రులపై కఠిన చర్య ఏపీ మంత్రుల కమిటీ ఆదేశం అమరావతి: రాష్ట్రంలోని ప్రతి ఆస్పత్రిలో సగం బెడ్లు ఆరోగ్యశ్రీ

Read More

ఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి ఇవాళ 16 వేల 167 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రతిరోజు వందకు ప

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 99 మరణాలు

చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 18 వేల 285 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 9

Read More

జగన్ బెయిల్ పిటిషన్ కేసు విచారణ వాయిదా

అమరావతి: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జూన్ 1కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం  ఇస

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 106 మరణాలు

చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి ఇవాళ 15 వేల 284 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా మరణాల ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు వందకుపైగా మరణాల

Read More

ఏపీలో ఇవాళ ఒక్కరోజే 96 మంది మృతి

ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది మృతి సగానికి తగ్గిన టెస్టులు.. కేసులు తగ్గించే యత్నమా..? టెస్టులు తగ్గడంతో కొత్త కేసులు తగ్గుదల ఇవాళ 12 వేల

Read More

ఏపీలో బ్లాక్ ఫంగస్ తో ఒకరి మృతి

అమరావతి: బ్లాక్ ఫంగస్ తో కృష్ణా జిల్లా నున్నలో చింతా వెంకటేశ్వరరావు (64) అనే వృద్ధుడు కన్నుమూశాడు. చికిత్స చేయించేందుకు ప్రయత్నించిన బంధువులకు బ్లాక్

Read More

ఏపీలో కరోనాతో ఒక్కరోజే 104 మంది మృతి

కొనసాగుతున్న కరోనా స్వైర విహారం ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి గడచిన 24 గంటల్లో 20 వేల 811 కొత్త కేసులు నమోదు అమరావతి: ఏపీలో కరోనా

Read More