amid corona virus scare
కరోనాతో మహిళా డాక్టర్ మృతి.. చనిపోయే ముందు రోజు ఎఫ్బీలో పోస్ట్
ముంబై: కరోనాతో బాధపడుతున్న ఓ మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కలచివేస్తోంది. ఆ డాక్టర్ పేరు మనీషా జాదవ్. 51 ఏళ్ల మనీషా.. సెవ్రీలోని ట
Read Moreరాష్ట్రాలను అప్రమత్తం చేయడంలో కేంద్రం ఫెయిల్
రాయ్పూర్: కరోనా సెకండ్ వేవ్ గురించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేయలేదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగేల్ అన్నారు. కరోనా వ్యా
Read Moreఐసోలేషన్ లో యూపీ సీఎం యోగి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న కొందరు అధికారులకు కరోనా సోకింది. దీంతో ముందు జ
Read Moreకరోనాను ఓడించాలంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: కరోనాను తరిమికొట్టడంలో వాక్సినేషన్ కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురువారం ఆయన రెండో డోస్ కరోనా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ
Read Moreకరోనాను లైట్ తీస్కుంటే డేంజర్
న్యూఢిల్లీ: కరోనాపై అలసత్వం వద్దని ప్రజలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ కోరారు. పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తిరిగి ఎక్కువవుతున్న నేపథ్యంలో
Read Moreమాస్కు పెట్టుకోలేదని ఫైన్.. రూ.1.16 కోట్లు వసూళ్లు
ముంబై: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. మహమ్మారి విజృంభణ ఎక్కువవుతుండటంతో
Read Moreఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో బుధవారం ఆయన టీకా
Read Moreమరో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తాం
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కీలకమైన హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు మరో ఆరు నెలలు పడుతుందని మేదాంత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నరేశ్ టెహ్రాన్ త
Read Moreకరోనా ఎఫెక్ట్.. ప్రపంచం చూపు భారత్ వైపు
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధంలో తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాలను ప్రధాని మోడీ అభినందించారు. ‘గతేడాది దేశంతోపాటు మొత్తం ప్రపంచాని
Read Moreమహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ భయం
ముంబై: కరోనా వైరస్తో యుద్ధం ముగియలేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కరోనాపై వార్ ప్రపంచ యుద్ధంతో సమానమని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంట
Read Moreటీకా సరఫరాపై దేశాలు ఓపికగా ఉండాలె
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ను అన్ని దేశాలకు సరఫరా చేయడానికి మరికొంత సమయం పడుతుందని సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావల్లా అన్నారు. కొవిషీల్డ్ సరఫరాపై
Read Moreఐటీ సెక్టార్ను మెచ్చుకున్న మోడీ
న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్ పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా టైమ్లోనూ ఐటీ రంగం దూసుకెళ్లడం మెచ్చుకోదగిందన్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సా
Read Moreకరోనాను కేంద్రం లైట్ తీసుకుంటోంది
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు విమర్శలకు దిగారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే పల
Read More