న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధంలో తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాలను ప్రధాని మోడీ అభినందించారు. ‘గతేడాది దేశంతోపాటు మొత్తం ప్రపంచానికి చాలా క్లిష్టమైన సమయం. కరోనా మీద యుద్ధంలో గెలుపులో ప్రైవేట్ రంగ కృషి చాలా ఉంది. భవిష్యత్లో ఏమైనా రోగాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కరోనా మనకు పాఠాలు నేర్పింది. ఆరోగ్య రంగంలో మనం మరింత మెరుగ్గా అవ్వాల్సి ఉంది. మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్, వెంటిలేటర్స్, వ్యాక్సిన్, డాక్టర్లు, ఎపిడమాలజిస్ట్ల వరకు అన్ని సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంది’ అని మోడీ చెప్పారు. హెల్త్ సెక్టార్కు సంబంధించి బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయబోమని, ఈ రంగానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనాతో హెల్త్ సెక్టార్ విషయంలో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్లో మన దేశ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్లు, నర్సులకు డిమాండ్ బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం చూపు భారత్ వైపు
- దేశం
- February 23, 2021
లేటెస్ట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
- T20 World Cup 2024: ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు.. టీ20 వరల్డ్ కప్ జరుగుతుందా..?
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- Geethanjali Malli Vachindi OTT Official: OTTకి గీతాంజలి మళ్ళీ వచ్చింది.. ఆఫీషియల్ డేట్ వచ్చేసింది
- తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకుందాం : హనుమండ్ల ఝాన్సీ రెడ్డి
- ఇవాళ నర్సంపేటకు ఉత్తరాఖండ్ సీఎం
- జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు
- పిఠాపురంలో సాయిధరమ్ తేజ్పై దాడి..తప్పిన ప్రమాదం
- ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన కలెక్టర్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..