న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో బుధవారం ఆయన టీకా వేయించుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఫేజ్ తొలి రోజునే ప్రధాని మోడీ కొవ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. దీంతో టీకా తీసుకున్న జీ20 దేశాల కూటమి నేతల్లో 9వ లీడర్గా మోడీ నిలిచారు. ఈ గ్రూప్ దేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ టీకా వేయించుకున్న తొలి నేతగా నిలువగా.. ఆ తర్వాత అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ వ్యాక్సిన్ తీసుకోవడం విశేషం.
ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రాష్ట్రపతి కోవింద్
- దేశం
- March 3, 2021
లేటెస్ట్
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
- బీసీల తోకను కత్తిరిస్తామన్న బాబు తోకను కత్తిరించండి..ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్
- ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?