న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు కీలకమైన హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేందుకు మరో ఆరు నెలలు పడుతుందని మేదాంత హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నరేశ్ టెహ్రాన్ తెలిపారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగితే ఇంకో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తామన్నారు. ‘దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీని రీచ్ కాలేదు. కానీ మరో ఆరు నెలల్లో దీన్ని సాధిస్తాం. ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేస్తే ఈ టార్గెట్ను చేరుకుంటాం’ అని నరేశ్ చెప్పారు. ప్రధాని మోడీ టీకా వేయించుకోవడం సంతోషకరమని, ఇది సాధారణ ప్రజల్లో వ్యాక్సినేషన్ సేఫ్ నినాదాన్ని తీసుకెళ్తుందని నరేశ్ పేర్కొన్నారు. వేలాది ప్రజలు కోవ్యాక్సిన్ టీకా వేయించుకున్నారని, ఇది చాలా సేఫ్ అని నిరూపితమైందన్నారు.
మరో ఆరు నెలల్లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తాం
- దేశం
- March 1, 2021
లేటెస్ట్
- హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం
- తల్లి, అక్క మందలించారని సూసైడ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
- బచ్చన్ స్పీడ్ .. 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
- దేశ భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
- తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ