Andhra Pradesh
వైఎస్ షర్మిలకు భద్రత పెంపు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు పోలీసులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థ
Read Moreఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా అరకులోయ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇతర రైల్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప
Read MoreAP Budget 2024-25 : ఓట్ ఆన్ బడ్జెట్.. ఏ పథకానికి ఎంత కేటాయింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్(ఓటాన్ అకౌంట్ బడ్జెట్) 2024-25 ను శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం (ఫిబ్రవరి 7) ప్రవేశపెట్టారు. మొ
Read Moreబ్యాట్, బాల్ పట్టిన పురోహితులు.. ఫోర్లు, సిక్సర్లతో దద్దరిల్లిన మైదానాలు
నిత్యం వేదపఠనం, పూజలు, యజ్ఞయాగాదులతో బిజీగా ఉండే పురోహితులు మైదానంలోకి దిగారు. బ్యాట్, బాల్ చేతపట్టి క్రికెట్ ఆడారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ అభిమానుల
Read Moreనారాయణ స్కూల్ లో స్టూడెంట్ సూసైడ్..
విశాఖపట్నంలో దారుణం జరిగింది. పియంపాలెం 6వ వార్డులోని నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి నెల్లూరు నిఖ
Read Moreఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి డీఎస్సీ
Read Moreఏపీ అసెంబ్లీలో గందరగోళం : టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానా
Read Moreశివ శివా : శ్రీశైలంలో తెలంగాణ లిక్కర్ పట్టివేత..
శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంలో మద్యం, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అమ్మకం నిషేధం. కొన్నాళ్లుగా ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీశై
Read Moreకిరాతకులు : పోలీస్ను చంపేసిన ఎర్ర చందనం స్మగ్లర్లు
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు.. ఏకంగా పోలీసులపై నుంచి స్మగ్లర్ల ఎర్రచందనం వాహనాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో విధులు
Read Moreహైవేపై పులిని ఢీకొన్న వాహనం.. కొన ఊపిరితో ఆస్పత్రికి
ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుకొండ దగ్గర నేషనల్ హైవేపై చిరుత పులిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదం ఎప్పడు జరిగిందనే తెలియాల్
Read Moreకాంగ్రెస్లో సేవాదళ్పాత్ర కీలకం
భారత జాతీయ కాంగ్రెస్లోని ఐదు గ్రాస్రూట్ సంస్థల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఒకటి. సేవాదళ్ ఈ లోక్సభ ఎన్నికల సంవత్సర
Read Moreప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోం.. చంద్రబాబు సంచలన హామీ
ఏపీ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ నేతలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సభలు నిర్వహిస్తు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. టీ
Read Moreశ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రష్యన్ భక్తులు పూజలు
తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని 30 మంది రష్యన్ భక్తులు దర్శించుకున్నారు . ఆలయంలో జరిగిన రాహుకేతు పూజలో వారు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలోని శిలా
Read More












