Andhra Pradesh
కేసీఆర్ వచ్చినాకే.. ఏపీ జలదోపిడీ ఎక్కువ.. ఇవిగో లెక్కలు : మంత్రి ఉత్తమ్
ఉమ్మడి రాష్ట్రంలో కంటే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాల్లో ఏపీ జల దోపిడీ పెరిగిందని అసెంబ్లీ సాక్షిగా
Read Moreతిరుమల సమాచారం.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న ఆదివారం కావడడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 21 కంపార్టుమెంట్లలో భక్తుల
Read Moreఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (ఏపీ టెట్-2024) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామ&zwn
Read Moreకోడికత్తి శ్రీను జైలునుంచి బయటికొచ్చాడు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో బెయిల్ లభించడంతో నిందితుడు జనంపల్లి శ్రీనివాస్ కు శుక్రవారం(ఫిబ్రవరి 9) విడు
Read Moreచంద్రబాబు కాళ్లు మొక్కుతుంటే.. జగన్ వంగి దండాలు పెడుతున్నాడు : షర్మిల
ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. - బాబు వెళ్లి బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారని- జగన్ వెళ్లి వంగి వంగి ద
Read Moreచంద్రబాబు క్విట్ ఏపీ నినాదం రావాలి : లక్ష్మీపార్వతి
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసని అన్నీ అబద్ధాలు మోసాలేనన
Read Moreశ్రీశైలం పులిహోర ప్రసాదంలో.. చికెన్ బొక్కలు
శివయ్యా.. ఏంటయ్యా.. మహా పుణ్యక్షేత్రం అయిన నీ ఆలయంలో ఏంటీ అపచారం.. శ్రీశైలం భక్తులు ఇప్పుడు ఇదే అంటున్నారు. శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు.. శివయ్య దర్శనం
Read Moreతెలంగాణ జాబ్ స్పెషల్ : జల వనరుల తరలింపు
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వమే హైద రాబాద్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణానదీ పరీవా హక ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు చేపట్టి 560 టీఎంసీల
Read Moreభారీ డిస్కౌంట్లతో మెడ్ప్లస్.. సొంతంగా తయారీ వల్లే సాధ్యమన్న కంపెనీ
డెహ్రాడూన్ నుంచి వెలుగు ప్రతినిధి: తక్కువ ధరలకు మందులను అందుబాటులోకి తేవడానికి రిటైల్ ఫార్మసీ చైన్ మెడ్ప్లస్ 'స్టోర్ జెనరిక్' అనే
Read Moreరాజీనామాలు ఏమయ్యాయ్.. జగన్ పై విమర్శలు గుప్పించిన షర్మిల..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీకి వైసీపీ ప్రభుత్వం తొత్తుగా మారిందని విమ
Read Moreఐఆర్ఆర్ కేసులో సీఐడీ ఛార్జిషీట్ ... A1గా చంద్రబాబు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీట్ ధాఖలు చేసింది. ఇందులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి &nb
Read Moreవైఎస్ షర్మిలకు భద్రత పెంపు
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు భద్రత పెంచారు పోలీసులు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థ
Read Moreఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
ఏపీలో ఘోర ప్రమాదం తప్పింది. అల్లూరి జిల్లా అరకులోయ చిమిడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇతర రైల్ల రాకపోకలు జరగకపోవడంతో పెను ప
Read More












