ap news
తుని రైలు దహనం కేసు కొట్టివేత.. విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు!
కాకినాడ జిల్లా తునిలో రైలు దహనం కేసుకు సంబంధించి రైల్వే కోర్టు సోమవారం ( మే1)న కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ సరిగా చేయలేదని కోర్టు అభిప్ర
Read Moreశ్రీశైలం డ్యామ్ వద్ద పెద్ద శబ్దాలు ... విద్యుత్ నిలిపివేసిన అధికారులు
శ్రీశైలం డ్యామ్ వద్ద సోమవారం ( మే 1) పెద్ద శబ్దాలు వచ్చి దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్పెషల
Read Moreభోగాపురం ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. మే 3న శంకుస్థాపన
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలను మరింత ముమ్మరం చేశారు. ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన...మే 3న విజయనగరం, విశాఖపట్నం జి
Read Moreజగన్ మీ నేతలను అదుపులో పెట్టుకో... వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటుంది. వేడి.. తగ్గినా సెగ తగ్గలేదు. పొలిటికల్ హీట్ మంటపుట్టిస్తూనే ఉంది. ఎన్టీఆర్ శతజయంతి
Read Moreకొడాలి నాని మోస్ట్ ఇంటిలిజెంట్... గుడివాడలో మళ్లీ ఆయనదే విజయం –పేర్నినాని
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. గుడివాడ బస్సు డిపో ప్రారంభోత్సవం
Read Moreభేటీ రహస్యం వీడింది... జగన్ను ఇంటికి పంపడమే మా నినాదం : నాదెండ్ల మనోహర్
ఎవరైనా ఇద్దరు రాజకీయ పార్టీల నేతలు భేటీ అయ్యారంటే .. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు.. ఎందుకు కలిశారు..వారి సంభాషణ ఎలా సాగింది. అనే అంశాలను రాజకీయ వర్గా
Read Moreచిట్ ఫండ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే భర్త, మామ అరెస్ట్
టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి అరెస్ట్ సంచలనంగా మారింది. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చ
Read Moreచంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ పొత్తుపై క్లారిటీ వచ్చేనా
తెలుగు రాజకీయాల్లో కీలయ పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటి అయ్యారు.
Read Moreరజినీకాంత్ కు ఆ వీడియోలు పంపిస్తా .... ఏపీ మంత్రి రోజా సెటైర్లు..
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. ఏపీ రాజక
Read Moreరజనీకాంత్ కు సిగ్గు లేదు... ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 28) విజయవాడలో సభ జరిగింది. . ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్
Read Moreకాకినాడలో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం
ఏపీలోని కాకినాడ తాళ్ళరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైబర్ బోట్ల తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 40 బోట
Read Moreఏపీపీఎస్సీ గ్రూప్-2 కొత్త సిలబస్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అంటే..?
ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన కొత్త సిలబస్&z
Read Moreఎస్సీ, ఎస్టీల బతుకులను.. జగన్ నాశనం చేస్తున్నారు : చంద్రబాబు
ఎస్సీలు, ఎస్టీలకు నేను చేసినట్లు ఎవరూ ఏమీ చేయలేదని.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు అధినేత చంద్రబాబు. ఎస్సీ
Read More












