ap news

ఏపీలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు.. ఇద్దరు మృతి

విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాఅవుకు జలాశయంలో పడవ బోల్తాపడి 12 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో రెండు మృతదేహాలు లభ్యమ్యాయి. మిగతావారి కోస

Read More

కృష్ణా నీటి పంపిణీలో వివక్ష

ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటుకు పూర్వమే హైదరాబాద్​ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు చేపట్టి 560 టీఎంసీల

Read More

ఎంఐఎంకు 7 స్థానాలే ఐనా .. ఇంపార్టెన్స్ తగ్గలేదే: పవన్ కళ్యాణ్

జనసేన ప్రభుత్వాన్ని కచ్చితంగా  ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత  ధీమా వ్యక్తం చేశారు పవన్‌కల్యాణ్. మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో &nb

Read More

జనసేన  టెంట్ హౌస్ పార్టీ: పేర్నినాని

ఓట్ల కోసమే రాజకీయాలు చేయడం పవన కళ్యాణ్ కి చెల్లిందన్నారు మాజీ మంత్రి పేర్నినాని.   ఆయనకు బలం లేదని ఇప్పుడు తెలిసిందా అని ప్రశ్నించారు. 2014 లోనే

Read More

జనసేన సర్కార్ ఖాయం.. మా ప్రత్యర్థి వైసీపీనే..

ఏపీలో జనసేన ప్రభుత్వం కచ్చితంగా స్ధాపిస్తామని అధినేత పవన్ కళ్యాణ్  ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి జనసేన అంటే భయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో

Read More

వెదర్ అలర్ట్ : మే 13 నుంచి నిప్పుల ఎండ..

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలకు బ్రేక్ పడింది.  వాతావరణం మారిపోయి.. మళ్లీ ఎండలు, వేడి గాలులు మొదలయ్యాయి.  మే 13 నుంచి పలు ప్రాంతాల్లో  తీ

Read More

తిరుమలలో చిన్న పిల్లలకు ఉచిత దర్శనం.. నిబంధనలు, టైమింగ్స్ ఇలా..

తిరుమల శ్రీవారి  దర్శనం కోసం వచ్చే ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు  గంటలు గంటలు ఎ

Read More

చుక్కల భూముల సమస్యకు విముక్తి కల్పించాం : జగన్

దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యకు  ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా విముక్తి పలికామని ఏపీ సీఎం జగన్ అన్నారు.  దీనివ

Read More

కోడికత్తి కేసు జూన్ 15కు వాయిదా

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ జూన్ 15కు వాయిదా పడింది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈ కేసుపై గురువారం( మే11) విచారణ జరిగిం

Read More

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. జగన్ ను ఆహ్వానించాం.. మోడీకి కూడా ఆహ్వానం..

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో  శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిష

Read More

పొత్తులు పెట్టుకుంటాం.. వైసీపీని గద్దె దింపుతాం

వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి..  ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా

Read More

రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న  క్రికెటర్ రాయుడు .... గుంటూరు నుంచి పోటీ చేస్తారా?

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ముఖ్యమంత్రి జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అంబ

Read More

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ

రాజధాని అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని పేదలకు ఇచ్చేందుకు 268 ఎకరాలు కావాలంటూ ప్రభుత్వానికి కలెక్టర్ ప్

Read More