విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాఅవుకు జలాశయంలో పడవ బోల్తాపడి 12 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో రెండు మృతదేహాలు లభ్యమ్యాయి. మిగతావారి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పర్యాటకులుగా గుర్తించారు. మరో 9 మందిని రక్షించిన స్థానికులు రక్షించారు. అయితే ప్రమాద సమయంలో పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించలేదని అధికారులు గుర్తించారు. ఆదివారం ( మే 14) కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఇటువంటి దుర్ఘటనలు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల కిందటే అవుకు జలాశయంలో బోటు షికారు ప్రారంభించారు.
ఏపీలో పడవ బోల్తా.. 12 మంది గల్లంతు.. ఇద్దరు మృతి
- ఆంధ్రప్రదేశ్
- May 14, 2023
లేటెస్ట్
- దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ మునిగే నావ... అది టైటానిక్ తో సమానం
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !