ap news
సీబీఐ టీం మొత్తాన్ని మార్చేశారు.. వివేక హత్య కేసులో సంచలన నిర్ణయం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన నిర్ణయం జరిగింది. ప్రస్తుతం విచారణ చేస్తున్న బృందం మొత్తాన్ని మార్చేసింది సీబీఐ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నిర్
Read MoreKadapa : సీఎం నియోజకవర్గంలో కాల్పులు.. వైఎస్ వివేకా హత్య కేసుతో లింకేంటీ
ఏపీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మార్చి 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం.. పులివెందులలోని వేంకట
Read Moreక్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారెవరో గుర్తించాం : సజ్జల రామకృష్ణారెడ్డి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీకి క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారెవ
Read Moreఅమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ
కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో మార్చి 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఆయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగ
Read Moreఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (YSRCP) తెలంగాణ హైకోర్టులో(Telangana) ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణ తీరు.. అరెస్ట్
Read Moreసమస్యలు పరిష్కరించండంటే సస్పెండ్ చేస్తారా : కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరితే తనను సభ నుంచి సస్పెండ్ చేయడమేంటని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రశ్ని
Read Moreఅసభ్యకర మెసేజ్లు చేస్తున్నాడని చెప్పుతో కొట్టింది
నడిరోడ్డుపై ఓ యువకుడిని మహిళ చెప్పుతో కొట్టింది. పక్కన వాళ్లు చెప్తున్నా వినకుండా పదే పదే కొడుతూ తన కాళ్లు పట్టించుకుంది. నెల్లూరు జిల్లా కా
Read Moreఆపరేషన్ మదర్ టైగర్ విఫలం
ఆపరేషన్ మదర్ టైగర్ కు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం అటవీ అధికారులు ముగింపు పలికారు. అర్థరాత్రి తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్కుకు నాలుగు ఆడ పులి పిల్
Read Moreకోడికత్తి కేసు.. విచారణకు హాజరు కాని సీఎం జగన్
అమరావతి : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణక
Read Moreఅడవిలోనే బిడ్డకు జన్మ
తండా అంటే ఇప్పటికీ చిన్నచూపే.. విద్య, వైద్య సదుపాయాలు లేవు.. కనీసం సరైన రోడ్డు ఉండదు.. రవాణా సౌకర్యం ఉండదు.. ఏ కష్టమొచ్చినా పట్నానికి రావాలంటే నానా యా
Read Moreఆటో నుండి కిందపడి 500ల నోట్ల కట్టలు
శ్రీకాకుళం మండపం టోల్ ప్లాజా వద్ద నోట్ల కట్టల కలకలం రేపాయి. టోల్ ప్లాజా వద్ద ఒ ఆటో నుండి 500 నోట్ల కట్టలు కింద పడ్డాయి. దీంతో టోల్ ప్లాజా సింబ్బంది వె
Read Moreటీడీపీలో మరో విషాదం ... 3 రోజుల్లో ఇద్దరు నేతలు గుండెపోటుతో మృతి
టీడీపీలో మరో విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ మాజీ చైర్మన్ వరుపుల రాజా (47) శనివ
Read Moreశ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ఈద్గా పై టర్నింగ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు,స్కార్పియో వాహనం ప్రమాదవశ
Read More












