ap news
ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్- ...పెరిగిన HRA.. ఎంతంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉద్యోగుల HRA పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల
Read Moreటిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. టీడీపీకి మంత్రి సవాల్
టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని టీడీపీ నేతలకు మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో స
Read Moreత్వరలో రాజకీయ నిర్ణయం .. ముద్రగడ బహిరంగ లేఖ
కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే తన రా
Read Moreరైతులకు శుభవార్త.. 5 రోజులకే ఆ డబ్బులు వచ్చేశాయ్..
అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆం
Read Moreపొలాల్లో తడిసిన పంటను పరిశీలించిన పవన్ కల్యాణ్
తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పర్యటించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ త
Read Moreశ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుల
Read Moreఇంట్లోకి వచ్చి మరీ.. వైసీపీ నేతను నరికి చంపారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ రాజకీయ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ నేత, రాజమండ్రి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్ను దుం
Read Moreవాళ్లది సెల్ఫీల డ్రామా..మాది మహిళా పక్ష పాత ప్రభుత్వం
ప్రతిపక్ష నాయకులు సెల్ఫీలతో డ్రామా చేస్తున్నారు. వాళ్ళు చేసిన సెల్ఫీ డ్రామా ప్రతిపక్ష నేతలనే సెల్ఫ్ గోల్లో పడేస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రో
Read Moreహలో సీఎంగారు .. ఇదండీ మా సమస్య... జగనన్నకు చెబుదాం
ఏపీ సీఎం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని తా
Read Moreఏపీలో సిక్కు కార్పొరేషన్... వాళ్లకు కూడా ఇచ్చేశారు..
ఏపీలో మరో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది. సిక్కు మతస్థుల కోసం..వారి అభివృద్దికి నిధులు కేటాయిస్తామన్నారు జగన్. ఏపీలో నివసించే సిక్
Read Moreచెరువులో విషం కలిపారు...మనుషులు తాగితే ఏమయ్యేది?
కొంతమంది దుర్మార్గులు చేసే పనులతో చెరువుల్లో నీరు విషపూరితమవుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని ఓ చెరువులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషం
Read Moreవైసీపీ నేతల తీరుతో ప్రజల జీవితాలు నాశనం.. ఏపీలో అవినీతి పాలన
వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం
Read Moreహమ్మయ్య.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చేశాం..
మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న విద్యార్థుల్లో 75 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొంత మంది కోల్కతా మీదుగా ఈరోజు(ఏప్రిల్ 8) సాయంత్ర
Read More












