ap news
అక్కడ హైకోర్టు కాదు.. హై కోర్టు బెంచ్
కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక్కడ ప
Read Moreతెలంగాణలో తుఫాన్ ఎఫెక్ట్ ఇలా..ఉత్తరం వెళితే మండే ఎండలు.. పశ్చిమం వెళితే భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది భాతర వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సమీపంలో ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది.
Read Moreఇంఫాల్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు భరోసా
మణిపూర్ లోని ఇంఫాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు
Read Moreతడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం
ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం( మే8) సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమ
Read Moreఆ జిల్లాల్లో కంపించిన భూమి... భయంతో జనం పరుగులు
ప్రకాశం జిల్లాలో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. ముండ్లమూరులో ఆదివారం (మే7) ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కం
Read Moreకొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టుకోలేదు.. సిట్వేసి ఏం పీకుతారు
కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఎక్కడికక్కడ విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. స్
Read Moreటెక్నాలజీ ఉన్నా.. విపత్తులు తెలియడం లేదా?
రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డుపై నిలబెట్టిందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.టెక్నాలజీ వచ్చినా ఏం ఉపయోగం లేదన్నారు. సాంకేతికను ఉపయో
Read Moreనిందలు భరించలేకపోతున్నా.. రాజకీయాలనుంచి తప్పుకుంటా
వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో కొందరిపై పరోక్ష విమర్శలు చేశారు. ఓదశలో తీవ్ర భావోద్వేగానికి గురైనా విషయం తెలిసిందే..
Read Moreనేను పర్యటిస్తేనే.. ప్రభుత్వం స్పందిస్తుందా?
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగింది. తన పర్యటనలోఅకాల వర్షాలకు పంటనష్టం జరిగిన ప్రా
Read Moreగనులివ్వకుండా నష్టాల్లోకి నెట్టారు.. విశాఖ ఉక్కు అంశంపై ఎంపీలు గళం విప్పాలి
విశాఖ స్టీల్ప్లాంట్ నష్టాల వెనుక కేంద్రప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. రామకృష్ణ. విశాఖ ఉక్కు
Read Moreసుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్ 5 జోన్ వివాదం ముడిపడేనా?
జీవో నెంబరు 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్పై సుప్రీంకోర్టును
Read Moreఇకపై మా ప్రభుత్వానికి అన్ని మంచి శకునాలే... త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ
అమరావతి రైతులకు హైకోర్టు షాకిచ్చింది. తాజా తీర్పుపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. ఇకపై అన్నీ మంచి శకునాలే వస్తాయన్నారు. త్
Read Moreఏపీలో బిగ్ అలెర్ట్... పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో తుఫాన్ ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది.దీని ప్రభావంతో మరోమూడు రోజులు ఏపీలో పిడుగుల
Read More












