AP

ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్​

అంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతోపాటు.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12

Read More

ఆర్డీఎస్‌‌ వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయం

మూడు రాష్ట్రాలు, తుంగభద్ర బోర్డుకు కృష్ణా బోర్డు లేఖ హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్డీఎస్‌‌ చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలక

Read More

యడ్లపాటి జీవితం భావి తరాలకు స్ఫూర్తి: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ

Read More

టీడీపీ  సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు మృతి

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు (102) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కుమార్తె ఇంట్ల

Read More

ఏపీలో కరోనా కొత్త కేసులు 136, ఒకరి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకూ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల 654 మందికి పరీక్షలు చేయగా 136 క

Read More

ఏపీలో కరోనా కొత్త కేసులు 141, ముగ్గురి మృతి

అమరావతి:  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నెమ్మదించాయి. గడచిన 24 గంటల్లో 15 వేల 213 మందికి పరీక్షలు చేయగా 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయి

Read More

ఏపీలో కొత్త‌గా 280 క‌రోనా కేసులు..ఇద్ద‌రు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత పాతిక రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా కేసులు తక్కువగానే

Read More

ఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంట‌ర్

ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో ఐపీఎస్ సార‌థ్యంలో స‌మీక్ష జ&zw

Read More

అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసు విచారణ ఏలూరు కోర్టుకు బదిలీ

హైకోర్టులో ఉన్న అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ కేసుల వివాదాలన్నీ ఏపీలోని ఏలూరు జిల్లా కో

Read More

శ్రీశైలం నీళ్లను తోడేసిన్రు

ఏపీ, తెలంగాణ పోటాపోటీ కరెంట్‌‌ ఉత్పత్తి ఫలితం అడుగంటిన రిజర్వాయర్‌ పంపింగ్‌‌కు అందుబాటులో ఉన్నది ఒక్క టీఎంసీనే నీటిన

Read More

గంజాయి గ్యాంగ్ లో  9మంది కాలేజీ స్టూడెంట్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు సిటీలో గంజాయి కలిగి ఉన్న 10మంది విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు

Read More

ఏపీ పీఆర్సీ జీవోలపై హైకోర్టు ఆగ్రహం

అసుతోష్ మిశ్రా కమిషన్ రిపోర్టు తోపాటు కౌంటర్ దాఖలు చేయాలి సీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వున్నింటిని పిటిషనర్ కు ఇవ్వాలని ఆదేశం అమరావతి

Read More

ముగిసిన మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు

నెల్లూరు జిల్లా: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రి

Read More