AP

రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు

వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుపతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read More

100 ఊర్లకు రాయల చెరువు టెన్షన్

అమరావతి: ఏపీలోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రాయల చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదపు అంచుకు చేరింది. రామచంద్రాపురంలోని ఈ చెరువు కట్టకు చిన్న గండి

Read More

శుభకార్యానికి వెళ్తూ నదిలో గల్లంతైన అక్కా తమ్ముడు

కడప జిల్లా రాయచోటిలో వాగు దాటుతుండగా ప్రమాదం కడప: తండ్రితో కలసి శుభ కార్యానికి బయలుదేరిన అక్కా తమ్ముడు వాగు దాటుతూ వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. కడప జి

Read More

ప్రమాదపు అంచుల్లో తిరుపతి రాయలచెరువు 

చెరువు దిగువన వందలాది గ్రామాలు తిరుపతి: నగర శివారులో రామచంద్రాపురం వద్ద ఉన్న రాయల చెరువు కట్ట ప్రమాదపు అంచుల్లో ఉంది. ఏ క్షణంలోనైనా చెరువు కట్

Read More

ఏపీలో పోటెత్తిన పాపాగ్ని నది.. హైవేపై కుంగిన బ్రిడ్జి

కడప జిల్లా కమలాపురం-వల్లూరు హైవేపై కుంగిపోయిన బ్రిడ్జి బ్రిడ్జి ఏ క్షణంలోనైనా వరద ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఇటు మైదుకూరు, ప్రొద్దుటూరు, ఎర్

Read More

ఏపీ వర్షాలకు 24 మంది మృతి.. 17 మంది గల్లంతు

4 జిల్లాలు 172 మండలాలు, 1316 గ్రామాల్లో అపార నష్టం 23,345 హెక్టార్లలో నీటమునిగి దెబ్బతిన్న పంటలు వర్ష ప్రభావిత జిల్లాకు తక్షణ సాయంగా రూ.7కోట్లు

Read More

వరదలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను కాపాడాడు కానీ..

తండ్రీకొడుకులను కాపాడి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఘటన నెల్లూరు: వర

Read More

వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఏరియల్‌ సర్వే చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారె

Read More

ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. సీఎం జగన్ కు ఫోన్ చేసిన మోడీ..భారీ వర్షాలు..అనంతర పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల ప

Read More

ఏపీ: ఫించను రద్దయిన వారికి మళ్లీ దరఖాస్తుకు ఛాన్స్

అమరావతి: రాష్ట్రంలో ఫించన్లు పొందుతున్న వారికి వివిధ కారణాలతో రద్దయి ఉంటే అలాంటి వారికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. తమ ఫిం

Read More

ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే సంతాప తీర్మానాలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ చదివి వినిపంచారు. అనంతరం

Read More

డీఈఓ, ఎంఈఓలు వేధించారంటూ..

సాక్షాధారాలతో మహిళా టీచర్ విజయరాణి పోరాటం.. స్పందించిన ఏపీ విద్యాశాఖ  విచారణకు డీఈఓ తరపున అడిషనల్ డైరెక్టర్, ఎంఈఓ,స్కూల్ యాజమాన్యం  హాజ

Read More

100కు 97మార్కులు వేసి ఆశీర్వదించారు: జగన్

స్థానిక ఫలితాలపై జగన్ స్పందన అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి జగన్ సం

Read More