AP

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగి

Read More

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

తిరుపతి: తిరుమల తిరుపతి పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌ తిరుచానూరు శ్రీ పద్మావతి 

Read More

ఏపీలో పూర్తిగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

గడచిన 24గంటల్లో కొత్త కేసులు: 76, మరణాలు: 0 అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పూర్తిగా తగ్గిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో కేవలం వందలోపు కేస

Read More

ఏపీలో అకాల వర్షాలు పడే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయ

Read More

పోలవరం పునరావాస గ్రామాల్లో  కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్ పర్యటన

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అ

Read More

ఏపీ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్​

అంధ్రప్రదేశ్ లో ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతోపాటు.. కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 22న పరీక్షలు మొదలై మే 12

Read More

ఆర్డీఎస్‌‌ వివాదాలకు ముగింపు పలకాలని కృష్ణా బోర్డు నిర్ణయం

మూడు రాష్ట్రాలు, తుంగభద్ర బోర్డుకు కృష్ణా బోర్డు లేఖ హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్డీఎస్‌‌ చుట్టూ నెలకొన్న వివాదాలకు ముగింపు పలక

Read More

యడ్లపాటి జీవితం భావి తరాలకు స్ఫూర్తి: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ

Read More

టీడీపీ  సీనియర్ నేత యడ్లపాటి వెంకటరావు మృతి

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు (102) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని కుమార్తె ఇంట్ల

Read More

ఏపీలో కరోనా కొత్త కేసులు 136, ఒకరి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకూ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల 654 మందికి పరీక్షలు చేయగా 136 క

Read More

ఏపీలో కరోనా కొత్త కేసులు 141, ముగ్గురి మృతి

అమరావతి:  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నెమ్మదించాయి. గడచిన 24 గంటల్లో 15 వేల 213 మందికి పరీక్షలు చేయగా 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయి

Read More

ఏపీలో కొత్త‌గా 280 క‌రోనా కేసులు..ఇద్ద‌రు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత పాతిక రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా కేసులు తక్కువగానే

Read More

ఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంట‌ర్

ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో ఐపీఎస్ సార‌థ్యంలో స‌మీక్ష జ&zw

Read More