AP

దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

శ్రీకాకుళం జిల్లా: దేవాలయంలో దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. కిటికీలోంచి బయటపడేందుకు ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయిన ఉదంతం తెల్లారాక

Read More

వీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్

అనంతపురం జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైకు పెట్రోల్ ట్యాంక్ పెద్ద శబ్దం చేస్తూ.. పేలిన ఘటన వీడియో వైరల్ అవుత

Read More

ఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు  ప్రారంభమయ్యాయి. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన జరుగుతోంది. కొత్త జిల్లాలను సీఎం వైఎ

Read More

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు జనాగ్రహానికి గురవుతయ్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జనాగ్రహాన్ని చవిచూస్తాయని వేద పండితులు శ్రీనివాసమూర్తి చెప్పారు. శనివారం గాంధీ భవన్​లో ఆయన ఉగాది పంచాంగ శ్

Read More

కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌లో కేంద్రం సవరణలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్​లో మూడు కీలక సవరణలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ శనివారం తిరిగి వేర్వేరు గెజిట్ నోటిఫికేష

Read More

ఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం

Read More

రేపట్నుంచి రంజాన్ మాసం షురూ

తెల్లవారుఝాము నుంచి ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం చంద్

Read More

శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయ

Read More

ఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు

అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ

Read More

కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష

కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు

Read More

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్

హైదరాబాద్: నల్గొండ జిల్లా హుజుూర్ నగర్ లో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కో

Read More

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన

Read More

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు

అమరావతి: విజయవాడ నుంచి కడప కు విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇండిగో సంస్థ వారంలో నాలుగు రోజులపాటు విజయవాడ.. కడప మధ్య విమాన సర్వీసులు నిర్వహిస

Read More