ఏపీలో పూర్తిగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

ఏపీలో పూర్తిగా తగ్గిన కరోనా.. కొత్త కేసులు  ఎన్నంటే..

గడచిన 24గంటల్లో కొత్త కేసులు: 76, మరణాలు: 0
అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పూర్తిగా తగ్గిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో కేవలం వందలోపు కేసులే నమోదయ్యాయి. మరణాలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. కర్నూలు జిల్లాతోపాటు శ్రీకాకుళం జిల్లాలలో అతి ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అంటే సున్నా కేసులు నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 19 కేసులు నమోదు, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి... 

 

ఇవి కూాడా చదవండి