Assembly Elections

బోల్తా కొట్టిన బీఎస్పీ.. 108 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవని పార్టీ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బోల్తా కొట్టింది. 108 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట కూడా గెల్వలేదు. బీఎస్పీ రాష్ట్ర

Read More

రాజస్థాన్​లో మళ్లీ మార్చేశారు!.. కాంగ్రెస్ సర్కార్ ఓటమి.. మళ్లీ బీజేపీకే పవర్

ఆనవాయితీగా రూలింగ్ పార్టీని మార్చిన ఓటర్లు   115 సీట్లతో బీజేపీ ఘన విజయం.. 69 సీట్లకే కాంగ్రెస్ పరిమితం సీఎం రేసులో వసుంధరా రాజే, దియా కుమ

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో గెలుస్తం : దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలుస్తామని, కేసీఆర్​హ్యాట్రిక్​సీఎం అవుతారని బీఆర్ఎస్​నేత దాసోజు శ్రవణ్​కుమార్​అన్నారు. శనివారం

Read More

కౌంటింగ్ పై కమలం పార్టీలో ఉత్కంఠ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కమలం పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ఆదివారం కౌంటింగ్ జరగనుండటంతో ఫలితాలపై ఆ పార్టీలో విస్తృత స్

Read More

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్​లో..గెలిచేది ఎవరో?

ఆ మూడు రాష్ట్రాల్లోనూ ఇయ్యాల్నే కౌంటింగ్​ మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్​లోనూ ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మిజోరంలో

Read More

మొదటి ఫలితం హుజూర్‌‌‌‌ నగర్ .. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం

ముందుగా సర్వీస్ ఎలక్ట్రోరల్స్‌‌  ఓటర్లు, పోస్టల్‍ బ్యాలెట్ల లెక్కింపు ఆ తర్వాత సాధారణ ఓటర్ల కౌంటింగ్‍ ఒక్కో నియోజకవర్గాన

Read More

ఆదిలాబాద్ జిల్లాలో.. అసెంబ్లీ ఎన్నికల నేడే ఓట్ల లెక్కింపు

మరికొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు.. 22 రౌండ్స్    ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కే

Read More

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి :  కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: 3న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక

Read More

కాంగ్రెస్ కు అచ్చేదిన్ : సంజయ్ రౌత్

ముంబై: కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు వచ్చాయని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్‌ అనంతరం వెలువడి

Read More

డిసెంబర్ 3న అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతరు : కోదండరామ్

దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక అని టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్టు డిసెంబర్ 3న ఈ అధి

Read More

ఫలితాలు రాగానే నియోజకవర్గ అభివృద్ధికి రోడ్ మ్యాప్ : వినోద్

బెల్లంపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని, పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస

Read More

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ : ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​

మానకొండూరులో అత్యధికం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో అత్యల్పం  పలుచోట్ల చెదురుముదురు ఘటనలు   ఓటు వే

Read More

అసెంబ్లీ ఎన్నికలు : ఓటేసేందుకు తరలివచ్చిన సినీ తారలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో టాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండలోని పోలింగ్ కేంద్రాల్లో

Read More