Bjp
రైతుల కోసం టీఆర్ఎస్ లీడర్షిప్ తీసుకుంటుంది
తెలంగాణలో పండే వడ్లు కొంటారా కొనరా అని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ దేశాన్ని నడపడంలో అన్ని పార్టీలు దారుణంగా విఫలమయ్యాయని ఆయ
Read Moreఒకరిపై ఒకరు విమర్శలు ఆపి.. వడ్లు కొనుర్రి
హైదరాబాద్: వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ఆ పార్టీ నేతలు, కార
Read Moreకేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం: ధర్నా చౌక్లో కేసీఆర్
హైదరాబాద్: రైతుల బాధను దేశం మొత్తం తెలిసేలా చేసేందుకు తాను మహా ధర్నాకు కూర్చున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్లో
Read Moreకాశ్మీర్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
20 మంది సీనియర్ లీడర్లు రిజైన్ శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు చాలా దగ్గరివారైన
Read Moreవిశ్లేషణ: మొదాలు వడ్లు కొను.. రాజకీయ డ్రామా ఎన్కశీరి
రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని ఒకసారి, వరి వేస్తే ఉరే అని మరోసారి, కేంద్రం వడ్లు కొంటలేదని ఇంకోసారి.. ఇట్లా పొంతనలేని మాటలతో సీఎం కేసీఆర్ రైతులను
Read Moreకరీంనగర్ జిల్లాలో వివేక్ వెంకటస్వామి పర్యటన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో....
Read Moreధాన్యం కొనేదాకా కొట్లాడుతూనే ఉంటాం
నీటి పన్ను వసూలు చేయకుండా.. నీళ్లు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘రైతుల వద్దకు వెళ్లినప్పుడు వారడి
Read Moreరైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం
కేంద్రం వడ్లు కొనకపోతే బీజేపీ వెంటాడుతాం.. వేటాడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. వడ్లు కొనకపోతే వదిలేది లేదని ఆయన అన్నారు. ‘టీఆర్ఎస్ వేట ప్రారం
Read Moreనవంబర్ 18న టీఆర్ఎస్ మహాధర్నా
ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరి అవలంభిస్తోందని సీఎం కేస
Read Moreతెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయింది
రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారు సమస్యలను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడమంటే చేతకానితనానికి నిదర్శనం కేసీఆర్ ధర
Read Moreరైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ వాతావరణం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన
Read Moreపెట్రోల్పై వ్యాట్ ఎందుకు తగ్గించట్లేదో.. రాష్ట్ర ప్రభుత్వాలనే అడగాలె
న్యూఢిల్లీ: పెట్రో ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదో వారినే అడగాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కొన్ని
Read Moreవిశ్లేషణ: టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతదా?
2023 అసెంబ్లీ ఎన్నికలు ఇంకెంతో దూరంలో లేవు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీఆర్&zwn
Read More













