Bjp

మహిళా ఎస్‌ఐపై చేతులేస్తావా?

రాజన్న సిరిసిల్ల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మనోజ్‌కు స్థానిక సీఐ వార్నింగ్ ఇచ్చారు. ఒక మహిళా ఎస్ఐపై చేతులు ఎలా వేస్తావంటూ ఫైర్ అయ్యారు. అవస

Read More

వడ్లు కొనడం చేతకాక ధర్నాలు చేస్తున్నారు

రైతు సమస్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోరుబాట పట్టారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేదిలేదన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హ

Read More

అన్నదాత ఉసురు ఉట్టిగా పోదు

వడ్లు కొనాలని కేంద్రానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ హైదరాబాద్‌: తాము కష్టం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులను గోస పెట్టినవాళ్లు

Read More

విచారణ చేయించొద్దని ప్రధాని చెప్పడమేంటి?

కాంగ్రెస్​ లీడర్​ సిద్ధరామయ్య బెంగళూరు: ‘‘బిట్ కాయిన్ కుంభకోణం ఆరోపణలను పట్టించుకోవద్దని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరే

Read More

పర్మిషన్ లేకుండా పోలీసులు పబ్లిక్ ఫొటోలు తీస్తున్నరు

ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వాడకాన్ని నిషేధించాలె  బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్  హైదరాబాద్, వెలుగు: సిటీలో పోలీసులు ప

Read More

ఆయన వల్లే దేశం రెండుగా చీలిపోయింది

మోరాదాబాద్: దేశ విభజనకు పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నానే కారణమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింల వల్ల దేశ విభజన జరగలేదని.. అంద

Read More

టీఆర్‌‌ఎస్, బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్రు

వడ్ల కొనుగోళ్లపై టీఆర్ఎస్,బీజేపీ తీరును తప్పుబట్టారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.  వరి రైతుల గురించి టీఆర్ఎస్,బీజేపీల దొంగ నాటకాన్ని ప్రజలం

Read More

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

హైదరాబాద్: బీజేపీ ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరసనల్లో రైతులెవరూ పాల్గొన

Read More

కలెక్టరేట్ల ముట్టడి: బీజేపీ, టీఆర్‌‌ఎస్ నేతల మధ్య ఘర్షణ

రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనంటూ బీజేపీ ఆందోళన బాటపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు బీ

Read More

ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల

హైదరాబాద్: హుజురాబాద్ ప్రజల తీర్పుతో కేసీఆర్ కు దిమ్మతిరిగిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రోటోకాల్ ను కాలరాశారని ఫ

Read More

మిలియన్ మార్చ్ ను భగ్నం చేసేందుకు కుట్రలు

ఎన్ని కుట్రలు చేసినా ఆగదు: దుగ్యాల ప్రదీప్ కుమార్ హైదరాబాద్, వెలుగు: ఏ ఎన్నికలు జరిగినా.. త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తం అని ప్రకటిస్తూ రాష్ట్ర స

Read More

హుజూరాబాద్​లో ఓడించినందుకే రైతులపై కక్ష 

సీఎం కేసీఆర్​పై ఎంపీ అర్వింద్​ మండిపాటు రైతులకు ఉచిత ఎరువులు ఎప్పుడిస్తరని ప్రశ్న ఓటర్లకు డబ్బు పంపిణీపై ఐటీ దాడులు జరిగే చాన్స్ హైదర

Read More

వానర సైన్యాన్ని మించిపోయారు

హైదరాబాద్: కోతులు ప్రత్యక్షంగా పంటలను తింటున్నాయన్నాయి కానీ.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా ప్రజలను తింటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ

Read More