Bjp
దళిత బంధు.. కొత్త పథకం కాదు
దళిత బంధు కొత్త స్కీం కాదని... మోడీ ఏనాడో స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రశపెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్గ
Read Moreఎంపీ డీ శ్రీనివాస్ భుజానికి ఫ్రాక్చర్
హైదరాబాద్: ఎంపీ డీ శ్రీనివాస్ భుజానికి ఫ్రాక్చర్ అయ్యింది. సోమవారం ఉదయం పూజ చేసుకొని పూజ గదిలో నుండి బయటికొస్తుండగా జారి కింద పడిపోవడంతో చేతికి
Read Moreబీజేపీ నేతలకు దమ్ముంటే గ్యాస్ ధర తగ్గిస్తామని చెప్పండి
బీజేపీ నాయకులు బొట్టు బిళ్లలు ఇవ్వడం కాదు... పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి మాట్లాడాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలు
Read Moreధరణి వచ్చాక అన్నదమ్ములు కొట్లాడుకోవాల్సి వస్తోంది
హైదరాబాద్: ధరణి పోర్టల్ అంతా లోపాలతో నిండిపోయిందని, దీని వల్ల ప్రజలకు కొత్త కష్టాలు వచ్చాయి తప్ప సమస్యలు తీరలేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి
Read Moreకొట్లాట నాకు, కేసీఆర్కు మాత్రమే.. నాయకులతో కాదు
కరీంనగర్: ‘నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్ ముఖ్యమంత్రి’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అంతకు ముందు
Read Moreముఖ్యమంత్రులకు పదవి టెన్షన్!
ఆరు నెలల కాలంలో ఐదు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు మారారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ లో కాంగ్రెస్, ఉత్తరాఖండ్ లో బీజేపీ ముఖ్యమంత్రులను మార్చ
Read Moreకేసీఆర్ ఢిల్లీ టూర్ల వెనక మతలబేంది.?ఈ నెలలోనే రెండోసారి
మొన్న తొమ్మిది రోజులు.. ఇప్పుడు మూడు రోజులూ అక్కడే బీజేపీ పెద్దలతో పదే పదే భేటీలు టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న తప్పుడు ప్రచారానికే: బీజే
Read Moreటీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్కూ పడుతది
హైదరాబాద్: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్
Read Moreబలి మేకకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారు
కరీంనగర్: బలిచ్చే ముందు మేకపోతుకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్
Read Moreటీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్కు పడుతుంది
నాంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీజేపీని బీఏసీకి ఆహ్వానించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
Read Moreగడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు
కరీంనగర్: కేసీఆర్కు హుజురాబాద్ ప్రజలను కొనే శక్తి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ హుజురాబాద్లో విందు రాజకీయాలు
Read Moreఅసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం
సిరిసిల్ల: శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయమివ్వకపోతే మైక్ లాక్కొని అయినా మాట్లాడుతామని దుబ్బాక ఎమ్మ
Read Moreసిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది
సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మాఫియాకు అడ్డాగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన చేస్
Read More












