Bjp
సీఎం తీరుతో 50 వేల కుటుంబాలకు ఆవేదన
సీఎం చర్యలతో 50 వేల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. రెండు వారాలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం
Read Moreరెండు కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ
వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి కాంగ్రెస్, టీఆర్ఎస్ బొమ్మా బొరుసులాంటివి వీరికి చెక్ పెట్టేది మోడీ ప్రభుత్వమే రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మే
Read Moreటీడీపీని బీజేపీలో విలీనం చేస్తానంటే నేను మాట్లాడుతా
అమరావతి, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ పాగా వేసేంద
Read Moreకాంగ్రెస్ వల్లే దేశం ధ్వంసం : మోడీ
హర్యానా ఎన్నికల ప్రచారంలో మోడీ విమర్శ గురు నానక్ 550 జయంతికి ఘనంగా ఏర్పాట్లు ఎల్లెనాబాద్/రేవారీ (హర్యానా): ఎన్నికల ప్రచారం ఆఖరు రోజైన శనివారం
Read Moreమీ సేవల్లో దోపిడీపై వివరణ ఇవ్వండి : కిషన్ రెడ్డి
కమిషనర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, వెలుగు: పట్టాదారు పాసు పుస్తకాలు, ఇతర సేవలకు మీ సేవ కేంద్రాల్లో.. రైతులు, ఇతర జనాల నుంచి అదనంగా
Read Moreశివాజీ మాకు ఆదర్శం…నేషనలిజమే ఊపిరి : మోడీ
సావర్కర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఫైర్ జనం బుద్దిచెప్పినా కాంగ్రెస్, ఎన్సీపీ మారట్లేదని విసుర్లు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో
Read Moreసమ్మెపై జోక్యం చేసుకోవాలి : గవర్నర్ తమిళిసైకి BJP వినతిపత్రం
ఆర్టీసీని దోచుకుంటున్నరు కేసీఆర్ తన అనుచరులకు సంస్థ ఆస్తులను కట్టబెడుతున్నరు పైసా పెట్టకుండా పెట్రోల్ బంకుల ఆదాయం దోపిడీ కోర్టు ఆదేశించినా కార్మికు
Read More5 ఏళ్లలో 5 కోట్ల కొలువులు…. మూడేళ్లలో అందరికీ ఇళ్లు
మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టోలో హామీలు ముంబై: మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలా వచ్చే అయిదేళ్లలో ఐదు కోట
Read Moreహుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసమే కేకే చర్చల డ్రామా : లక్ష్మణ్
ఆర్టీసీ కార్మికులతో పెట్టుకొని సీఎం కేసీఆర్ చాలా తప్పు చేస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. లక్ష్మణ్. మొండివైఖరితో తన పతనాన్ని తానే కొని
Read Moreమహిళలను అవమానించడమే బీజేపీ లక్ష్యమా: గీతారెడ్డి
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతర
Read Moreగాంధీ అడుగు జాడల్లో నడవటమే బీజేపీ లక్ష్యం
కడప జిల్లా: న్యూ ఇండియా నిర్మాణమే భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. కడప జిల్లా పోట్లదుర్తిలో రాజ్యసభ సభ్యు
Read Moreఉద్యమంలో పాల్గొనని వ్యక్తి రవాణా శాఖ మంత్రి: లక్ష్మణ్
ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ . సూర్యపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపిన లక్ష్
Read More













