Bjp
మోడీ గాలిని అడ్డుకున్నపంజాబ్
ఈసారి లోక్సభ ఎన్నికల్లో దేశమంతా నరేంద్ర మోడీ సునామీ కనిపించినా పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకుంది. మొత్తం 13 లోక్సభ సీట్లలో
Read Moreమమతకు ఝలక్..బీజేపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు టీఎంసీకి చెందిన 50 మందికి పైగా కౌన్సిలర్లు బీజేపీలో చేరా
Read Moreరికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు
ముంబై : మార్కెట్ పై ఇంకా ఎన్నికల ఫలితాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ రికార్డు స్థాయిలో ముగిశాయి. నరేంద్ర మోడీ నాయ
Read More29న కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్ర : బండి సంజయ్
ఎంపీగా అవకాశం రావడమే గొప్ప.. మంత్రి పదవిపై ఆశలేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పన్నారు. బీజేపీ ఎంపీగా గెలిచిన తర్
Read Moreతల్లి ఆశీర్వాదం కోసం రేపు గుజరాత్ కు మోడీ
సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రేపు గుజరాత్ రాష్ట్రానికి నమో వెళ్లనున్నారు. గాంధీనగర్ లో తల్ల
Read Moreఫేజ్ గడుస్తున్న కొద్దీ మోడీ గ్రాఫ్ పైపైకి
ఈ లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఒక్కో రౌండ్లోనూ పోలింగ్ జరిగిన సెగ్మెంట్ల సంఖ్య మారుతూ వచ్చింది. కానీ.. మొన్న వెలువడిన ఫలితాలను ఆయా ఫేజ్ల
Read Moreగెలిచినోళ్లు ఇట్ల.. ఓడినోళ్లు అట్ల
మోడీకి సవాళ్ల స్వాగతం.. పాలనపై దృష్టి ‘పవర్’ పాలిటిక్స్లోకి అమిత్ షా న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. బీజేపీ తిరుగులేని
Read Moreకేంద్రమంత్రి చాన్స్ ఎవరికో
రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ.. వారిలో ఒకరికి కచ్చితంగా అవకాశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ నాలుగు లోక్సభ సీట్లు గెలుచుకోవడం
Read Moreప్రశ్నించే గొంతులను బతికించిన జనం.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి పెరిగిన బలం
దాదాపు సగం అసెంబ్లీ సీట్ల పరిధిలో పట్టు ..నాలుగు నెలల్లోనే తీర్పు మార్చిన ఓటర్లు..దూకుడుగా పోతున్న టీఆర్ఎస్ కు కళ్లెం. వరుస ఫిరాయింపులపై జనంలో అసహనం.
Read Moreప్రజా సంక్షేమం కోసం పని చేస్తా: బండి సంజయ్
భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
Read Moreనరేంద్రుడికే మళ్లీ పట్టం కట్టిన ఓటరన్న
మోడీకే మరోసారి దేశ ప్రజలు పట్టంగట్టారు. ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఉదయం ఎనిమిది గంటలక
Read Moreఈ ‘రూపాయిలు’ చెల్లినయ్!
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ‘చెల్లని రూపా యలు’ లోక్సభ ఎలక్షన్లలో గెలిచినయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ముగ్గురు కాంగ్రెస్ నేతలు, ఇద్దరు బీజేపీ న
Read Moreరాష్ట్రంపై బీజేపీ నజర్
లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడంతో తెలంగాణపై బీజేపీ మరింత దృష్టి సారించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకున్న ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్
Read More













