Bjp
డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్ భిక్షాటన
కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని 10, 11 వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాలని బీజేపీ కౌన్సిలర్ దాసరి సునీత, బీజేపీ శ్రేణులతో కలిసి బుధవారం భిక్షాటన చేసి నిర
Read Moreపరిగి ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే.. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేత విమర్శలు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్రెడ్డిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం సంచలనం సృష్ట
Read Moreబీఆర్ఎస్, బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ
చండూరు, వెలుగు : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లిలో ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద బుధవారం నిర్
Read Moreటెన్షన్.. టెన్షన్: గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్ 22న బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు గన్పార్క్లోని అమరవీరుల
Read Moreకేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది... : వివేక్ వెంకటస్వామి
అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. పెద్దపల్లి జి
Read Moreకేసీఆర్కు కాంగ్రెస్ మీదే నమ్మకం ఎక్కువ: బండి సంజయ్
సీఎం కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కన్నా .. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపైనే నమ్మకం ఎక్కువని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించా
Read Moreతెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది
ఎంపీ రంజిత్ రెడ్డి శంకర్పల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన శంకర్పల్లి, వెలుగు: రాష్ట్రానికి ఇస్తామన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుండా కే
Read Moreకేంద్రం నిధులపై కేటీఆర్ అబద్ధాలు
వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలె : రాణి రుద్రమ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అబద్ధాలు చెప్తు
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పక్కా కలిసిపోతయి
బీజేపీ నేత విజయశాంతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందైనా లేదా తర్వాతైనా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కచ్చితంగా కలిసిపోతాయని బీ
Read Moreకమీషన్ల కోసమే.. ప్రాజెక్టులు కడ్తున్నరు
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఎందుకియ్యరు?: వివేక్ వెంకటస్వామి లక్సెట్టిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ కేవలం కమీషన్ల కోసమే రూ. లక్షల కోట్లతో
Read Moreరాష్ట్ర ఆఫీసర్లతో నేడు ఈసీ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు. బ
Read Moreదళిత యువతిపై గ్యాంగ్రేప్, హత్య
జైపూర్: రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో 20 ఏండ్ల దళిత యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్యచేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న అధి
Read Moreబీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సభ
మంచిర్యాల, వెలుగు: లక్సెట్టిపేటలో నిర్వహించిన మహాజన్సంపర్క్ అభియాన్ బహిరంగ సభ బీజేపీ నియోజకవర్గ, జిల్లా శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. పెద్ద ఎత
Read More












