Bjp
విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి జిల్లాలోని రంగాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామ
Read Moreస్వాతంత్య్ర వేడుకల్లో సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి, స్పీకర్
మధ్యప్రదేశ్లో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి, స్పీకర్ అస్వస్థతకు గురయ్యారు. రాయ్సేన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్మినిస
Read Moreనా రాజకీయ జీవితాన్ని కేసీఆర్ నాశనం చేసిండు: రవీంద్ర నాయక్
కేసీఆర్ కంటే తాను సీనియర్ పొలిటీషియన్ ను అని..తన రాజకీయ జీవితాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. తెలంగాణలో భూ
Read Moreమాజీ ప్రధాని వాజ్ పేయికి రాష్ట్రపతి , ప్రధాని నివాళి
భారత రాజకీయాల్లో తనకుంటూ చెరగని ముద్రవేసుకున్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లిలోని స్మాకర స్థలం సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఘన
Read Moreఅక్టోబర్ వరకు మేరా మాటీ.. మేరా దేశ్
గ్రామాల్లో అమరుల కుటుంబాలకు సన్మానం : బీజేపీ హైదరాబాద్, వెలుగు: ‘మేరామాటీ.. మేరాదేశ్’ కార్యక్రమాన్ని అక్టోబర్ వరకు కొనసాగిస్తున్నట
Read Moreవిద్య ద్వారానే అభివృద్ధి..యువత రాజకీయాల్లోకి రావాలి
హైదరాబాద్ చింతల్ బస్తిలోని వీర్ నగర్ లో కాక వెంకటస్వామి మెమోరియల్ హాల్ ని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభిం
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తే SC , ST వర్గీకరణ: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే SCతోపాటు ST వర్గీకరణ చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రెండువర్గాల్లోనూ దామాషా పద్దతిలో వర్గీణకరణ చేస్తామని రేవ
Read Moreఈ దేశానికి ప్రజాశాంతి పార్టీనే చివరి హోప్ : కేఏపాల్
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు శాంతి అని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇండియా ప
Read Moreమోదీ నాయకత్వంలో అగ్రగామిగా భారత్: వివేక్ వెంకటస్వామి
ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలు భారత్వైపు ఆసక్తి గా చూస్తున్నాయని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భ
Read Moreమోదీ సభలో బలమైన సందేశం పంపిన ఖాళీ కుర్చీ
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఓ ఖాళీ కుర్చీ అందర్నీ ఆకర్షించింది.
Read Moreమోదీపై పోటీ చేస్తే ప్రియాంకే గెలుస్తది: సంజయ్ రౌత్
ముంబై: శివసేన (థాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ కీలక కామెంట్లు చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్త
Read Moreబీఆర్ఎస్ అవినీతి పాలనపై ఉద్యమిస్తాం : ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు : ‘‘రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ దిగి రావాలి.. లేదా దిగిపోవాలి”అనే నినాదంతో ఉద్యమం ప్రారంభిస్తామని బీజేపీ రాజ్యసభ సభ
Read Moreబీసీకే సీఎం సీటు ఇస్తమని..పార్టీలు హామీ ఇయ్యాలె
జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీకే సీఎం సీటు హామీతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్ట
Read More












