Bjp

బాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు

Read More

సంజయ్.. కవిత ట్వీట్ల వార్​

    గవర్నర్​కు గౌరవం దక్కదు.. ఆడబిడ్డలకు అండ లేదు:బండి సంజయ్     మహిళలపై ఆకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం అం

Read More

కమ్యూనిస్టుల ఖిల్లాపై కాషాయం ఫోకస్​..క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా..

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ నజర్ పెట్టింది. ఏళ్లుగా కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న చోట, పాగా వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఖమ్మం ఖిల్లా మీద

Read More

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో.. 125 మందికి చోటు

అన్ని జిల్లాల నేతలకు అవకాశం కల్పించాం : బండి సంజయ్ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, వె

Read More

అమిత్ షా రాష్ట్ర టూర్ ..రేపు రాష్ట్ర బీజేపీ నేతలతో కీలక భేటీ

వచ్చే ఎన్నిబీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు ఇయ్యాల అర్ధరాత్రి హైదరాబాద్‌‌కు షా.. గురువారం రోజంతా బ

Read More

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయం చేసిండు : వివేక్ వెంకటస్వామి

ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్  ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు వున్న రాష్ట్రంగా మార్చారని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వ

Read More

జూన్ 14న హైదరాబాద్ కు అమిత్ షా..రాజమౌళితో భేటీ

కర్నాటక ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ కషాయ జెండా ఎగు

Read More

మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వెనుక పెద్ద కుంభకోణం ఉంది : వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ ప్రాజెక్ట్ వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.  ధర్మపురి నియోజకవర్గ బీజేపీ

Read More

ఏపీ ఎన్నికల్లో భూ కుంభకోణాలే మా అజెండా..

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో  రాజకీయ వేట ఊపందుకుందని అన్నారు.  వచ్చే ఎన్నికల్లో భూ కుంభకోణాలే తమ ఎన్

Read More

ట్రిపుల్​ఆర్​ ఆందోళనకారులకు బెయిల్

యాదాద్రి, వెలుగు :  ట్రిపుల్ ఆర్​ ఆందోళనకారులకు భువనగిరి జిల్లా సెషన్స్​ కోర్టు సోమవారం బెయిల్​ మంజూరు చేసింది.  13న  నల్గొండ జిల్లా జై

Read More

రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు షాద్ నగర్, వెలుగు: తెలంగాణలో రాబోయేది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు

Read More

ఏజెన్సీ భూ సమస్యలు తీర్చేదెవరు?..ధరణితో అవస్థలు

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలక, ప్రతిపక్ష పార్టీలు ధరణి వేదికగా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో

Read More

కొత్త మలుపుల ‘లోగుట్టు’ !..కాంగ్రెస్ బీఆర్​ఎస్​ డిన్ఏ ఒక్కటే!

తెలుగు (ఆంధ్రా, కేసీఆర్​) మీడియాకు ఎప్పుడూ బీజేపీ అంటే కోపం. మరీ ముఖ్యంగా ఆంధ్రా పెట్టుబడిదారుల చేతుల్లోని ఈ వర్గం హైదరాబాద్‌లో తమ అక్రమ వ్యాపారా

Read More