Bjp

ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలత

Read More

దళిత బంధు లెక్క మైనార్టీ బంధు ఇయ్యాలి: అసదుద్దీన్‌‌ ఒవైసీ

ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ​డిమాండ్​ తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్​ లేదని విమర్శ సదాశివపేట, వెలుగు: దళిత బంధు లెక్కనే రాష్ట్రంలో మైనార్టీ బంధు

Read More

బీజేపీపై వ్యతిరేక ప్రచారం నిల్వదు.. హరీశ్ కు విజయశాంతి కౌంటర్  

హైదరాబాద్, వెలుగు: బీజేపీని నిరం తరం గెలిపిస్తున్నది కార్యకర్తల త్యాగాలేనని ఆ పార్టీ నేత విజయ శాంతి అన్నారు. రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలే పార

Read More

మంత్రివర్గంలో బ్రాహ్మణులు ఎందుకు లేరు?:NVSS ప్రభాకర్

    జవాబు చెప్పి బ్రహ్మణ భవన్​ను సీఎం ప్రారంభించాలి: ఎన్వీఎస్ఎస్ హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ గోపన్ పల్లిలో సీఎం కేసీఆర్ బుధవారం ప్

Read More

నా రాజకీయ భవిష్యత్​పై వస్తున్న వార్తలు అవాస్తవం: వివేక్

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతున్న నా రాజకీయ భవిష్యత్​పై వస్తున్న వార్తలు అవాస్తవం: వివేక్ హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ నియంత పాలనకు ముగిం

Read More

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో జారీ

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కు

Read More

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో

Read More

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మారిన మోడీ.. ఐదో బలమైన దేశంగా భారత్

ప్రపంచ దేశాల నేతలకు బాస్‌లా మోడీ మారారని అన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. 2014లో బలహీనమైన దేశాల జాబితాలో భారత్ ఉండేదని…

Read More

ఇక టిఫిన్ పే చ‌ర్చ .. బీజేపీ స‌రికొత్త ప్ర‌చార నినాదం

ఇన్నాళ్ల చాయ్ పే చర్చా ద్వారా ప్రజలకు దగ్గరైన బీజేపీ..ఇక నుంచి టిఫిన్ పే చర్చా కార్యక్రమం ద్వారా ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో ఉత్

Read More

మాజీ ఆర్థిక మంత్రి అలా మాట్లాడకూడదు

ముంబై: రూ. 2 వేల నోట్ల విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాపై కాంగ్రెస్ నేత  

Read More

గెలిచేది ఆ ముగ్గురేనట..గుబులు పుట్టిస్తున్న పార్టీ హైకమాండ్​ సర్వే

ఉమ్మడి జిల్లాలో ముగ్గురికే సానుకూల ఫలితాలు   9 మంది ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకం  పార్టీ కంటే ఎమ్మెల్యేల పనితీరు పైనే ప్రతికూల

Read More

ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నోటీసులు..రూ. వెయ్యి కోట్ల పరువు నష్టం దావా

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు కు IRB సంస్థ లీగల్ నోటీసులు జారీ చేసింది. రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తూ IRB  సంస్థ  

Read More

ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్

Read More