Bjp
ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్...
ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో తన ఫ్యామిలీతో కలిసిన బండి సంజయ్ మోడీని మర్యాదపూర్వకంగా కల
Read Moreనర్సాపూర్ పై బీసీ లీడర్ల ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచేందుకు పోటాపోటీ
మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టికెట్పై బీసీ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయా
Read Moreసోయం కామెంట్లు రెచ్చగొట్టేలా ఉన్నయ్
హైదరాబాద్, వెలుగు: లంబాడీలను ఎస్టీజాబితా నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం
Read Moreసౌతిండియా ఎన్డీయే ఎంపీలతో మోదీ భేటీ.. 2024 ఎన్నికలపై దిశానిర్దేశం
న్యూఢిల్లీ, వెలుగు: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సౌతిండియా ఎం
Read Moreలక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను: బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులపై సీఎం కేసీ ఆర్ కన్ను పడిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్స
Read Moreమీడియా, సోషల్మీడియాపై బీజేపీ వర్క్షాప్
5న హైదరాబాద్లో పార్టీ అధికార ప్రతినిధులు,సోషల్ మీడియా ఇన్చార్జ్లకు ఓరియంటేషన్ క్లాసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో
Read Moreప్రభుత్వ భూమిని అక్రమార్కులకు పంచిపెడుతున్నారు : చెరుపల్లి వెంకట్రెడ్డి
చీకటి జీవోలతో తన అనుచరులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని బడంగ్పేట్ కార్పొరేషన్బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి
Read Moreజంతర్ మంతర్ వద్ద వీరశైవ లింగాయత్ల ఆందోళన
ఢిల్లీ: తమ వర్గాన్ని జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వీరశైవ లింగాయత్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. నేషనల్ బీసీ కమిషన్ను కలి
Read Moreబీజేపీలో చేరిన జయసుధ.. పార్టీలోకి ఆహ్వానించిన తరుణ్ చుగ్
సీని నటి , మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆమెకు పార
Read Moreకాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు..కమీషన్ల కోసమే కట్టారు
కాకా వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండ.. కమీషన్ల కోసం సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మాజీ ఎ
Read Moreసిటీని కేటీఆర్ ఆగం చేసిండు: ఇంద్రసేనారెడ్డి
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ను డల్లాస్గా తీర్చిదిద్దుతామని నగరవాసులను ఊరించి ఎస్ఎన్ డీప
Read Moreహెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూములు కబ్జా
గవర్నర్కు బీజేపీ నేత మల్లారెడ్డి ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వందల కోట్ల రూపాయల విలువైన భూములు
Read Moreప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. ఆస్తులు అమ్ముకునేందుకే
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని స్టేట్ కేబినెట్లో తీసుకున్న నిర్ణయం.. ఆ సంస్థ కార్మికులపై ప్రేమతో కాదని బీజేపీ ఎమ్మెల్యే రఘ
Read More












