Bjp

బీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం

ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతల భేటీలు  మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని

Read More

కొన్ని ప్రభుత్వాలు రాష్ట్రంలో ఒకలా.. దేశంలో ఇంకోలా వ్యవహరిస్తున్నాయి: తమిళిసై

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి, గవర్నర్​లు రాజకీయేతర వ్యక్తులని తెలంగాణ గవర్నర్​ తమిళిసై అన్నారు. ‘‘తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్ర

Read More

సెక్రటేరియెట్‌లో సీఎం కాన్ఫరెన్ఫ్‌.. ఇరుకుగా కూర్చున్న ఆఫీసర్లు

టెంపరరీగా అప్పటికప్పుడు కొందరికి చైర్లు.. మరికొందరు బయటే అసౌకర్యంగానే  కొనసాగిన మీటింగ్ హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్‌లో

Read More

పార్లమెంట్​ ఓపెనింగ్​కు పోమనడం చారిత్రక తప్పిదమే..!

వలస పాలన నుంచి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఎదుర్కొని అనేక చారిత్రక మైలురాళ్లకు సాక్ష్యంగా నిలిచిన మన పార్లమెంటులో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క శక్త

Read More

పేదల భూములను సర్కారు అమ్ముకుంటోంది: భట్టి

మార్పు, మహోన్నత ఆకాంక్ష కోసమే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టానని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో

Read More

కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదం.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో మ

Read More

గంగుల కమలాకర్, బండి‌ సంజయ్ ఇద్దరూ ఒక్కటే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  బీఆర్ఎస్ పార్టీ గుండాలు బుల్డోజర్ తీసుకువచ్చి పేద ప్రజల ఇండ్లను కూల్చారని ఆరోపించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read More

నిజామాబాద్లోని 9 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీదే విజయం

9 ఏళ్ల మోదీ పాలనలో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంపీ అర్వింద్ అన్నారు. మూడోసారి మోదీని ప్రధానిని చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలు ఎప

Read More

అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అ

Read More

సచ్చిపోయిన కాంగ్రెస్‌ను  కొన్ని మీడియా సంస్థలే లేపుతున్నయి :   ఎంపీ అర్వింద్​ 

మెట్ పల్లి, వెలుగు: ‘ పీనుగు ఎప్పుడైనా లేస్తదా...దేశంలో కాంగ్రెస్ ఎప్పుడో సచ్చిపోయింది. దాన్ని కొన్ని మీడియా సంస్థలు లేపడానికి ప్రయత్నాలు చేస్తు

Read More

మే 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ‘మహా సంపర్క్’: లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీఆర్ఎస్​కు బీజేపీనే ప్రత్యామ్నాయమని బీజేపీ ఎంపీలక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్​ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. క

Read More

త్రిపుర పర్యాటకశాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీ.. 

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ.. ఈశాన్య రాష్ట్రం త్రిపుర పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్&zwnj

Read More

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ : మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుతం 9 జిల్లాల్లో అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌ను త్వర

Read More