Bjp

ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా..?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా ? అసెంబ్లీకి ఆ వివరాలను ఇవ్వకుండా తప్పుడు లెక్కలను చూపిస్తోందా ? ఇటీవల రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ

Read More

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ముందు బీజేపీ నేతల నిరసన

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే పోలీసు

Read More

కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాన

Read More

మోడీ ఫ్రెండ్ అయినందుకే చర్చ జరగనిస్తలేరు : కేకే

అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్ర

Read More

దేశ్ కీ నేత అంటూ డబ్బా కొట్టుకుంటున్నారు:కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్ అబద్దాల కోరు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు..కేసీఆర్ ప్రభుత్వం అబద్దాల మీదనే నడుస్తోందని మండిపడ్డారు

Read More

కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లీడర్లలో భయం: రఘునందన్

ఫాం హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఓకే చెబుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే రఘునందన్ రావు స్వాగతించారు. కోర్టు తీర్పుతో దొంగలు ఎవరో

Read More

ఆప్, బీజేపీ మధ్య లొల్లి...ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. మేయర్ ఎన్నిక కోసం సభ్యులంతా సమావేశమవగా..నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుక

Read More

కేసీఆర్ అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. ‘‘ఇయ్యాల క

Read More

కాళేశ్వరంతో మంథని రైతులకు నష్టం: వివేక్ వెంకటస్వామి

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/మహాదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుతో మంథని నియోజకవర్గ

Read More

బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య చీకటి ఒప్పందం : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

బీజేపీ,బీఅర్ఎస్ కు మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  బీజేపీకి,బీఅర్ఎస్  బీ టీమ్

Read More

అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో మార్పు తెస్తం: కేసీఆర్

దేశంలో మార్పు రావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లు అయినా దేశంలో నీళ్ల కోసం ఇంకా గొడవలు జరుగుతున్నాయిని చెప్పారు. దేశంలో అవసరా

Read More

కేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడు : అశ్వినీ వైష్ణవ్

మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేసీ

Read More