Bjp

ఎన్నికల కోసమే కేసీఆర్ పోడు భూముల డ్రామా : సోయం బాపురావు

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నందున  సీఎం కేసీఆర్ పోడు భూముల డ్రామా ఆడుతున్నారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. అమాయక ప్రజలను మోసం చేయడాన

Read More

 ప్రతీ ఒక్కరు విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోవాలె: మురళీధర్ రావు

ప్రతీ ఒక్కరు సామ్రాట్ విక్రమాదిత్య చరిత్రను తెలుసుకోవాలని బీజేపీ జాతీయ నేత, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు సూచించారు. సామ్రాట్ విక్రమాది

Read More

బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్

ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి

Read More

9 నెలల్లో పిల్లలు పుడుతరు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు:కేటీఆర్

55 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగ

Read More

కేటీఆర్​ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్‌‌కు షాక్​ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్​ సీనియర్​నేత, సెస్​ మాజీ

Read More

ఇంటిగ్రల్‌ హ్యూమనిజం సిద్ధాంత కర్త..పండిట్‌ దీన్‌దయాళ్‌

అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించారు పండిట్‌ దీనదయాళ్ ఉపాధ్యాయ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రచారక్ జీవితాన్ని ప్రార

Read More

తెలంగాణ తొలి ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు : నలమాస స్వామి

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏర్పడాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యాపిస్తోంది.  టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల

Read More

జనగామ జిల్లాలో అంతర్గత పోరుతో తలనొప్పి

      స్టేషన్ ​ఘన్​పూర్​లో     కడియం వర్సెస్​ తాటికొండ     జనగామలో ఎదురులేదంటున్న ముత్తిరెడ్

Read More

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఆయనకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస

Read More

ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల

Read More

కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యం : సునీల్ బన్సల్

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. హైదరాబాద్ బల్కంపేట్లో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రం సమావేశంలో ఆయ

Read More

పట్టాలివ్వకపోతే గిరిజనులు నీ ఫామ్ హౌస్ను దున్నుతరు: బండి సంజయ్

పోడు భూముల సమస్యను పరిష్కారిస్తానన్న కేసీఆర్ రైతులను మోసం చేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. కుర్చీ వేసుకుని కూ

Read More

బీజేపీ మిషన్ 90..అన్ని నియోజకవర్గాల్లో బహిరంగసభలు

"మిషన్ 90" టార్గెట్గా బీజేపీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పక్కా వ్యూహాలతో ప్రజలతో మమేకమవుతోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, కేసీ

Read More