Bjp

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం అణగారిన వర్గాలకు అందడం లేదని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అని

Read More

టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నరు

హైదరాబాద్: టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ పై టీఆర

Read More

పాదయాత్రతో టీఆర్ఎస్కు భయం పుట్టుకుంది

సీఎం కేసీఆర్కు మందు మీద ఉన్న ప్రేమ..మంది మీద లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులు, యువకులు, ఉద్యోగులను కేసీఆర్ మోసం చేస

Read More

సానుభూతి కోసమే బీజేపీ దాడులు

జనగామ: ప్రజల్లో సానుభూతి పొందేందుకే బీజేపీ దాడులకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. జిల్లాలోని దేవరుప్పులలో బీజేపీ రాష్ట్ర అధ్య

Read More

విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలె

హైదరాబాద్: ప్రపంచ దేశాల చూపు భారత్ వైపు అని బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అం

Read More

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్​, వెలుగు:  దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన భారతీయులను స్మరించుకుంటూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో  మౌనయాత్ర నిర్వహించారు. జిల్లా

Read More

వీఆర్ఏల పోరాటానికి బీజేపీ అండగా నిలుస్తుంది

మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: హాజీపూర్  మండలం రాంపూర్​గ్రామానికి చెందిన డీపీవో ఆఫీస్​సీనియర్ అసిస్టెంట్ అనిల్, సునీల్​రావు కుటుంబాన్ని ఆదివారం బ

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి పాలకుర్తి, వెలుగు : బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై అధికార టీఆర్ఎస్

Read More

కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుపోదాం

మునుగోడులో ప్రచారంపై వీడియో విడుదల హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉపఎన్నికల్లో ప్రచారాంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ప్రజా సమస్యలనే ప్రస్తావించాలని పీ

Read More

ఎన్నికల హామీలు ఏమైనై.. బీజేపీ, టీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ప్రశ్న

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టిఆర్ఎస్ లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడనుకుం

Read More

ఈడీని వాడితే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ మిగలరు

యాదాద్రి భువనగిరి: ఈడీని వాడుకోవాలని చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు.

Read More

స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు నేలకొరిగారు

హైదరాబాద్: మనకు స్వాతంత్య్రాన్ని తీసుకురావడానికి ఎందరో మహనీయులు నేలకొరిగారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం ట

Read More

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

పెద్దపల్లి జిల్లా: ప్రపంచ దేశాలు భారత్ గురించి గొప్పగా చెబుతున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్వతంత్ర భ

Read More