Bjp

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

విద్యార్థులు ఫ్లోరైడ్ నీటిని తాగుతూ ఇబ్బంది పడుతున్నారు జైపూర్,వెలుగు: మండల కేంద్రంలోని కస్తూరీబా గాంధీ పాఠశాలను బుధవారం బీజీపీ లీడర్లు సందర్శించార

Read More

వీఆర్ఏలకు ఎంపీ అరవింద్ మద్దతు

జగిత్యాల/మెట్​పల్లి/కోరుట్ల, వెలుగు: వీఆర్ఏలకు బీజేపీ అండగా ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​చెప్పారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆ

Read More

టీఆర్ఎస్ను గద్దె దించాలని ప్రజలు చూస్తున్నారు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయనకు ఎప్పుడూ రాజకీయం తప్పితే మరో ధ్యాసే ఉండదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు

Read More

మునుగోడులో టీఆర్‌‌ఎస్‌‌కు షాక్‌‌

చండూరు, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మునుగోడు, చండూరు మండలాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ  ఎంపీటీసీలు, సర్పం

Read More

రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమొందించడమే లక్ష్యం

పార్టీలో తనపై మరింత బాధ్యత పెరిగిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి వెళ్లగలడు అనేదానికి తానే నిదర్శనమని చెప్పా

Read More

మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకే పడతాయి

కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారని బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టాగూడెంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగిం

Read More

కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలైంది

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారంటూ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ తర

Read More

జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల లొల్లి 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. బండి సంజయ్ పాదయాత్ర చేయబోయే గ్రామాల్లో బీజేపీ,

Read More

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

జన్నారం,వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని... రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు చె

Read More

కేసీఆర్వి ఓటు బ్యాంక్ రాజకీయాలు

నిజామాబాద్: రైతు బంధుతో రాష్ట్ర రైతులను కేసీఆర్ మభ్యపెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దుబ్బాకలో జరిగి

Read More

హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా బుద్ది రాలేదు

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవ

Read More

సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే అభివృద్ధి ఫలాలు

నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు జోస్యం

Read More