
business
రూ.750 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్న BHIM యాప్
BHIM పేమెంట్స్ యాప్ వినియోగదారుల కోసం రూ. 750 వరకు క్యాష్ బ్యాక్ డీల్ లను అందిస్తోంది. డైనింగ్, ట్రావెలింగ్, రూపే క్రెడిట్ కార్డ్ ని లింక్ చేయడంతో సహా
Read Moreకైనటిక్ గ్రీన్ ఈ-లూనా విడుదల.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 110km
చాలా కాలం తర్వాత ఆటోమొబైల్ రంగంలో తిరిగి అడుగుపెట్టిన కైనటిక్ సంస్థ.. ఇండియాలో కైనటిక్ గ్రీన్ ఈ- ఎలక్ట్రిక్ మోపెడ్ను విడుదల చేసింది. ఇది రెండు వేరియం
Read Moreనిబంధనలు పాటించలేదు.. అందుకే Paytmపై చర్యలు: ఆర్బీఐ
ఆర్బీఐ నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే Paytmపై చర్యలు తీసుకున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. పేటీఎంపై చర్యలు దారి తీసిన ని
Read Moreమిడ్ రేంజ్ ఫోన్ ధరలో కొత్త ల్యాప్టాప్..14 ఇంచెస్ డిస్ప్లే, 15 గంటల బ్యాటరీ
Asus తన కొత్త Cromebook CM 14 ల్యాప్టాప్ను భారత్లో విడుదల చేసింది. Asus మిడ్ రేంజ్ ఫోన్ ధరలో కొత్త ల్యాప్టాప్ను అందిస్తోంది. ఈ ల్యాప్టాప్లో 18
Read Moreరూ.3వేల తగ్గింపుతో శామ్సంగ్ Galaxy F34.. జనం ఎగబడి కొంటున్నారు
సామ్సంగ్ తన మిడ్ రేంజ్ పాపుల్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 34 ధరను తగ్గించింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. రెండింటిపై కూడా రూ.3000 లు డిస్కౌ
Read Moreటాటా కమ్యూనికేషన్స్తో మైక్రోసాఫ్ట్ టైఅప్.. కాల్ కనెక్టివిటీ పెరుగుతుందట..
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్ లలో వాయిస్ కాలింగ్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు టాటా కమ్యూనికేషన్స్మై క్రోసాఫ్ట్ తో సహకారం అదించ నుం
Read More2024లో వెజ్ థాలీ రేట్లు పెరిగాయి.. నాన్ వెజ్ థాలీ రేట్లు తగ్గాయి .. ఎందుకంటే..
2024లో వెజ్ వంటకాల రేట్లు పెరిగయాయి..అయితే నాన్ వెజ్ వంటకాల రేట్లు మాత్రంగా తగ్గాయి. జనవరిలో పప్పులు, బియ్యం, ఉల్లిపాయలు, టొమాటో వంటి పదార్థాల ధరలు పె
Read More6 బ్యాంకుల్లో వాటాలు పెంచుకోనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గ్రూప్
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్
Read Moreగ్యాస్ సెక్టార్లోకి రూ.5.56 లక్షల కోట్ల పెట్టుబడులు
గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల సీఈఓలతో భేటీ రెన్యూవబుల్ ఎనర్జీపై ఎక్కువ ఫోకస్ న్యూఢిల్లీ: ఇంకో
Read Moreసెన్సెక్స్ 455 పాయింట్లు అప్
ముంబై: టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీల షేర్లు పెరగడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు మంగళవారం లాభాల్లో ట్రేడయ్య
Read Moreనేడు 3 ఐపీఓలు ఓపెన్
న్యూఢిల్లీ: మూడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓ) బుధవారం ఓపెన్ కానున్నాయి. శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయి. రాశి పెరిఫరల్స్, జన స్
Read Moreదేశవ్యాప్తంగా నిలిచిపోయిన యూపీఐ సర్వీసులు
యూపీఐ ట్రాన్సాక్షన్స్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫెయిల్ అయిన యూపీఐ లావాదేవీల స్క్రీన్ షాట్లను కొంతమ
Read Moreజర్మనీలో వారానికి నాలుగు రోజులే పని దినాలు
వారంలో తక్కువ రోజుల పనిదినాలు ఉంటే ఉత్పాదకత పెరుగుతుందని జర్మనీ ప్రభుత్వం నమ్ముతోంది. చాలాకాలంగా ఉద్యోగుల కొరత ఎదుర్కొంటున్న జర్మని కంపెనీలు తాజాగా ఈ
Read More