central govt

తగ్గనున్న వంటనూనెల ధరలు.. త్వరలోనే అమల్లోకి...!

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించ

Read More

 అవినీతి నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి బీఎల్ వర్మ

9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు కేంద్ర మంత్రి బీ ఎల్ వర్మ. సంపర్క్ అభియాన్ లో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం ఆయన వరంగల్

Read More

నకిలీ ప్రభుత్వ పథకాలతో జాగ్రత్త.. ఆన్ లైన్‌లో చలామణీ అవుతోన్న ఫ్రీ ల్యాప్ టాప్ ఆఫర్

భారత ప్రభుత్వం ముసుగులో ఓ మోసపూరిత పథకం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. భారత ప్రభుత్వం విద్యార్థులకు కాంప్లిమెంటరీ ల్యాప్‌టాప్‌లను

Read More

ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలత

Read More

150మెడికల్ కాలేజీలకు ముప్పు.. గుర్తింపు రద్దు చేయనున్న ఎన్ఎంసీ

దేశంలోని దాదాపు 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నాయి. ఇప్పటికే 40 మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయి. కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, సౌకర్యాల

Read More

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో

Read More

ఈ–వాహనాలపై రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రూ.2.5 లక్షల తగ్గింపును ప్రకటించనుంది. ఈ సబ్సిడీలు కార్లు, ఈ-బస్సులు, ఈ-బైక్‌లపై అందుబాటులో ఉంటాయి. దేశంలో హరిత ఇంధ

Read More

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Read More

కేంద్రంపై ఆప్​ చేస్తున్న పోరు​కు మద్దతు ఇస్తాం : ఉద్ధవ్​ థాక్రే

మేమందరమూ కలుస్తం: థాక్రే కేంద్రంపై పోరాటంలో ఆప్​కు మద్దతిస్తమని వెల్లడి ముంబైలో ఉద్ధవ్​ థాక్రేతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ ముంబై : ఢిల్లీ స

Read More

జాతీయ ఉపాధ్యాయ అవార్డు వివాదాలు

ప్ర తిష్టాత్మక ఉపాధ్యాయుల జాతీయ అవార్డ్స్ వ్యవహారం 2020 నుంచి  వివాదస్పద మౌతుంది, అర్హులని ప్రక్కన పెక్కన పెట్టారు. దేశంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కా

Read More

ఢిల్లీ ఆర్డినెన్స్ : మోడీ స‌ర్కార్‌పై ఆప్‌, తృణమూల్ కాంగ్రెస్ ఫైర్

ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బ‌దిలీలు, పోస్టింగ్‌ల‌పై ప‌ట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీఎం అ

Read More

వద్దంటే నీ ఇష్టం : పెట్రోల్ కొట్టించుకుంటున్నారు.. 2 వేల నోటు ఇస్తున్నారు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు 2 వేల నోట్లు పోటెత్తుతున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి. ఆర్బీఐ ప్రకటించిన వెం

Read More

మామూలు తెలివి కాదు : జొమాటో ఆర్డర్ చెయ్యి.. రూ.2 వేల నోటు పడేయ్..

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ జొమాటో రికార్డు డెలివరీ ఆర్డర్ లను అందుకుంది. ప్రకటన వచ్చినప్ప

Read More