central govt

ఎలక్షన్ టైమ్ లో లీడర్ల పరేషాన్..2వేల నోట్లు మార్పిడికి చిక్కులు

ఎలక్షన్ టైంలో లీడర్లు ఫండ్స్ రెడీ చేసుకోవడం మామూలే. అయితే.. ఈసారి చాలామంది లీడర్లకు కొత్త చిక్కే వచ్చిపడిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఈమధ్య 2 వ

Read More

ఆధార్ ఫ్రీగా మార్చుకోవటానికి.. మరో ఆరు రోజులు మాత్రమే..

ఆధార్​ కార్డులో మీ పేరు, అడ్రస్​, పుట్టిన తేదీని మార్చాలని, నవీకరించాలని చూస్తున్నారా.. అయితే ఇదే సరైన సమయం. యూనిక్​ ఐడెంటిఫికేషన్​ అథారిటీ ఆఫ్​ ఇండియ

Read More

తెలంగాణాభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది :  ప్రహ్లాద్‌ జోషి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రూ.2.5లక్షల కోట్ల నిధులు ఇచ్చామని కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెల

Read More

రైతు రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు : వివేక్ వెంకటస్వామి

ఎలక్షన్స్ ముందు లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎందుకు చేయడం లేదని రాష్ర్ట ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వె

Read More

తగ్గనున్న వంటనూనెల ధరలు.. త్వరలోనే అమల్లోకి...!

అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్ ను కోరింది. ప్రస్తుతమున్న ధరలపై రూ.8 నుంచి రూ.12లు తగ్గించ

Read More

 అవినీతి నిర్మూలనకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి బీఎల్ వర్మ

9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేసిందన్నారు కేంద్ర మంత్రి బీ ఎల్ వర్మ. సంపర్క్ అభియాన్ లో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం ఆయన వరంగల్

Read More

నకిలీ ప్రభుత్వ పథకాలతో జాగ్రత్త.. ఆన్ లైన్‌లో చలామణీ అవుతోన్న ఫ్రీ ల్యాప్ టాప్ ఆఫర్

భారత ప్రభుత్వం ముసుగులో ఓ మోసపూరిత పథకం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. భారత ప్రభుత్వం విద్యార్థులకు కాంప్లిమెంటరీ ల్యాప్‌టాప్‌లను

Read More

ఏపీలో జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలత

Read More

150మెడికల్ కాలేజీలకు ముప్పు.. గుర్తింపు రద్దు చేయనున్న ఎన్ఎంసీ

దేశంలోని దాదాపు 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నాయి. ఇప్పటికే 40 మెడికల్ కాలేజీలు గుర్తింపు కోల్పోయాయి. కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ, సౌకర్యాల

Read More

బీజేపీ, కాంగ్రెస్ దేశాన్ని, రాష్ట్రాన్ని దివాలా తీయించాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీయించాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిచారు. కాంగ్రెస్ కు రాష్ట్రంలో 60 చోట్ల పో

Read More

ఈ–వాహనాలపై రూ.2.50 లక్షల వరకు సబ్సిడీ

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రూ.2.5 లక్షల తగ్గింపును ప్రకటించనుంది. ఈ సబ్సిడీలు కార్లు, ఈ-బస్సులు, ఈ-బైక్‌లపై అందుబాటులో ఉంటాయి. దేశంలో హరిత ఇంధ

Read More

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలోనే వందేభారత్ రైలు

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య త్వరలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Read More

కేంద్రంపై ఆప్​ చేస్తున్న పోరు​కు మద్దతు ఇస్తాం : ఉద్ధవ్​ థాక్రే

మేమందరమూ కలుస్తం: థాక్రే కేంద్రంపై పోరాటంలో ఆప్​కు మద్దతిస్తమని వెల్లడి ముంబైలో ఉద్ధవ్​ థాక్రేతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ ముంబై : ఢిల్లీ స

Read More