central govt
మీటర్లు పెట్టలేదని నిధులు ఇస్తలేరు : మంత్రి హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వం బోరు బావుల కాడ కరెంటు మీటర్లు పెట్టలేదనే అక్కసుతోనే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను ఆపేసిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఏడాది
Read Moreనేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు), 48ఏ కింద నేషనల్ ట్రిబ్యునల్ చట్టం–2010 ప్రకారం ఏర్పాటైంది. దీని ఏర్ప
Read Moreప్రభుత్వం చేస్తున్న పనులను సర్పంచ్లు గుర్తిస్తలేరు : ఎర్రబెల్లి
ప్రభుత్వం చేస్తున్న పనులను సర్పంచ్లు గుర్తిస్తలేరు కొంతమంది బీజేపీ ట్రాప్లో పడ్డరు: ఎర్రబెల్లి హైదరాబాద్, వెలుగు : కొంతమంది సర్పంచులు ప్
Read Moreవిద్యారంగ సమస్యలు తీర్చకుండా సత్ఫలితాలు ఎలా వస్తాయి? : ఏ.వి. సుధాకర్
గురువు ఒక గీత గీసి తన శిష్యులతో ఆ గీతను ఏ విధంగానూ తగ్గించకుండా చిన్నది చేయాలని సూచించాడట. అది ఎట్లా సాధ్యమని అందరూ ఆలోచిస్తుండగా ఒక తెలివైన శిష్యుడు
Read Moreఆధార్లో ఉన్నట్లే జాబ్ కార్డును ఎడిట్ చేయాలని కేంద్రం ఆదేశాలు
రాష్ట్రంలో 33.22 లక్షల మందికి పూర్తికాని ఆధార్ సీడింగ్ హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో బోగస్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శ
Read Moreకరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మరింత ఫోకస్
దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మరింత ఫోకస్ పెంచింది. వచ్చే 40 రోజులు భారత్ కు చాలా కీలకమని భావిస్తున్నారు. జనవరిలో కరోనా కేసులు పెర
Read Moreతెలంగాణ టెక్స్టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలె:మంత్రి కేటీఆర్
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి కాకతీయ టెక్స్టైల్కు 900 కోట్లు, సిరిసిల్ల క్లస్టర్&
Read More14 మంది సర్పంచులు రాజీనామా...ప్రభుత్వ తీరుకు నిదర్శనం : రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ముందు కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చ
Read Moreకేంద్రానికి మద్దతుగా ధర్నా.. ఇదేందే మల్లన్న
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే మేడ్చల్ నియోజకవర్గంలో మ
Read Moreభారత్ జోడో యాత్రను ఆపేందుకే కరోనా రూల్స్ : రాహుల్ గాంధీ
కేంద్రంపై రాహుల్ ఫైర్ నూహ్ (హర్యానా): భారత్ జోడో యాత్రను ఆపేందుకే కేంద్ర ప్రభుత్వం కరోనా సాకులు చెబుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్
Read Moreకార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడదాం సీఐటీయూ ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతి
Read Moreతెలంగాణ నుంచి 74 లక్షల టన్నుల ధాన్యం తీస్కుంటాం:కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 2022–23 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్(కేఎంసీ)కు సంబంధించి 74. 62 లక్షల మెట్రిక్ టన్ను(ఎల్ఎంటీ)ల ధాన్యాన్ని సేకరించను
Read Moreరైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోంది : హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై బీజేపీ కయ్యం పెడుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్ధిపేట జెడ్పీ సమావేశానికి హాజరైన మ
Read More