
central govt
కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్
దత్తత తీసుకున్న నల్గొండ రూపురేఖలు ఏడాదిలో మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో తాము పట్టణంలో పాదయాత్ర చేసి.. స
Read Moreబీజేపీ బిగ్ స్కెచ్.. గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ
బీజేపీ బిగ్ స్కెచ్ గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ పుసుపుబోర్డు, గిరిజన వర్సీటీ ప్రకటనతో జోష్ రేపు నిజామాబాద్ లో మోదీ .. ఇందూరు ప్రజాగ
Read Moreభారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా
Read Moreరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కు
Read MoreBihar Caste survey : బీహార్ లో ఓసీలు 16 శాతమే.. సర్వేలో సంచలన విషయాలు
Bihar Caste survey : బీహార్లో కులగణన సర్వే నివేదికను నితీష్ సర్కార్ విడుదల చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు కలిపి రాష్ట్
Read Moreకేంద్రం ఆధ్వర్యంలో శనగపప్పు సరఫరా .. సబ్సిడీ ధరతో కిలో రూ.60కే
హైదరాబాద్, వెలుగు: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగ పప్పు(చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర వినియోగదారు
Read Moreప్రతిపక్షాలకు..సెప్టెంబర్ షాక్లు
‘షాక్ ’ అనేది వందల సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న సైనిక వ్యూహం. ఒక సైన్యం తమ సైనికుల రక్తాన్ని ఎక్కువగా చిందించకుండా శత్రువును జయించాలని కో
Read Moreగవర్నర్ బీసీ వ్యతిరేకి : మంత్రి గంగుల
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. గవర్నర్ తమిళిసై బీసీ వ్యతిరేకి అని ఆరోపించారు. తమిళిసై కూడా బీజేపీ పార్టీ ఎంపిక
Read Moreతెలంగాణ ప్రజలకు కేసీఆరే గ్యారంటీ, వారంటీ : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. కాపీ కొట్టినా సరిగా కాపీ కొట్టలేదన్నారు. మాటలు చెప్పేవాళ్
Read Moreరాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్
Read Moreమహిళా బిల్లు ప్రకటన మాత్రమే: నెట్టా డిసౌజా
హైదరాబాద్, వెలుగు : కొత్త పార్లమెంట్వేదికగా మహిళలను కేంద్రం మోసం చేసిందని ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ఆరోపించారు. మహిళా బిల్
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్.. వ్యవసాయ ధరల విధానం
కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్(సీఏసీపీ) ప్రతి ఏటా కనీస మద్దతు ధర, సేకరణ ధర, జారీ ధరలను ప్రకటిస్తుంది. పంట వేయకముందే ప్రకటించేది
Read Moreఖలిస్తానీ లీడర్లకు ఎఫ్బీఐ అలర్ట్.. నిజ్జర్ హత్య తర్వాత హెచ్చరించిన అధికారులు
ఖలిస్తానీ లీడర్లకు ఎఫ్బీఐ అలర్ట్ నిజ్జర్ హత్య తర్వాత హెచ్చరించిన అధికారులు ‘ది ఇంటర్ సెప్ట్’ నివేదికతో వెలుగులోకి.. న్యూ
Read More