central govt

ముంబైలో ఇండియా కూటమి భేటీ.. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యం

ముంబైలో ఆగస్టు 31న ఇండియా కూటమి భేటీకానుంది. ఇప్పటికే వివిధ పార్టీల అగ్రనేతలు ముంబైకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్య

Read More

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్  కేంద్రం మంజూరు చేసిన తర్వాత ఏడాదికి రాష్ట్ర సర్కార్ అనుమతి  హైదరాబాద్, వెలుగు : 

Read More

గ్యాస్ ధర తగ్గిస్తే విమర్శలా? రాష్ట్రంలో పెట్రోల్​పై ట్యాక్స్ ఎందుకు తగ్గించలే?: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : వంట గ్యాస్ సిలిండర్‌‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించడాన్ని కూడా కల్వకుంట్ల కుటుంబసభ్యులు ఎగతాళి చేస్తున్నారంటూ కేంద్ర

Read More

విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి..వామపక్ష పార్టీల నేతల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను విరమించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్​ చేశారు.  విద్యుత్ ఉద్యమ అమర వీరుల 23వ వర్ధ

Read More

బీసీలు అంటే గొర్లు అన్కుంటున్రా : ఆర్. కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులాలను కూడా లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమ

Read More

3 తీసివేతలు.. 3 మూసివేతలతో.. చచ్చిపోతున్న ఆన్ లైన్ గేమింగ్ ఇండస్ట్రీ

GST దెబ్బకు ఆన్ గేమింగ్ కంపెనీలు చచ్చిపోతున్నాయి. ఆన్ లైన్ రియల్ మనీ గేమ్ లపై GST దెబ్బ గట్టగానే పడింది. 28 శాతం GST పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

Read More

నేషనల్‌ అవార్డ్స్‌పై సినీ, రాజకీయ ప్రముఖుల హర్షం..

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటనపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా ద్వారా విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతీయ

Read More

ఆయుష్మాన్ భారత్ అద్భుత పథకం : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

గాంధీనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్  భారత్’ పై వరల్డ్ హెల్త్  ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్  జనరల్

Read More

ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను

నిన్నటి దాక టమాటాల రేట్లు ఆకాశన్నంటాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల కేజీకి 100 రూపాయలకు పైగానే అమ్ముతున్నారు. కొన్ని చోట్ల మాత్రం కిలో 50కే ఇస్తున్నారు. టామ

Read More

దిశా కార్యక్రమానికి హాజరుకాని జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందే దిశా మీటింగ్‌కు తేదీ నిర్ణయించినా జీ

Read More

మధ్యప్రదేశ్పై కాంగ్రెస్ కర్నాటక ఫార్ములా.. వ్యూహాన్ని మార్చుకున్న బీజేపీ

కర్నాటక ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మిగతా రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని ఆ ప

Read More

మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా..? కారణం ఏంటో తెలుసా..?

ఇండియాలోని చాలామంది సెల్ ఫోన్లకు గురువారం (ఆగస్టు 17న) మధ్యాహ్నం ఒక ఎమర్జెన్సీ అలర్ట్‌ (Emergency Alert) అనే మెసేజ్ వచ్చింది. దీంతో అది ఎక్కడి ను

Read More

తెలంగాణలో ఈ రూట్లలో కొత్త రైల్వే లైన్లు..

తెలుగు రాష్ట్రాల్లో కీలక మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు -బీబీనగర్‌, డోన్-మహబూబ్ నగర్,  డబ్ల

Read More