central govt

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. రాష్ట్రమంతా బస్సు యాత్రలకు ప్లాన్

తెలంగాణలో పర్యటించేందుకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్ ఖరారైంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్ లో

Read More

జగిత్యాలలో సీజ్ చేసిన .. ప్లాస్టిక్ మాయం

     సీజ్​ చేసిన 10టన్నుల్లో సుమారు 5టన్నులకు పైగా మాయం       మామూళ్ల మత్తులో అధికారులు     

Read More

ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసింది : రేవంత్ రెడ్డి

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీ హామీలను ప్రకటించాలని సోనియా గాంధీకి వి

Read More

కేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి

అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్

Read More

మన దేశం పేరు మారిపోయింది : ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. పార్లమెంట్ లో బిల్లు రాబోతున్నదా..?

ఇకపై మన దేశం పేరు మారనుందా..? ఇండియా నుంచి భారత్ గా మారనుందా..? మన రాజ్యాంగాన్ని సవరించి.. తీర్మానం చేయనున్నారా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్త

Read More

డబ్బు, టైమ్​ ఆదా .. ముందస్తు ఆలోచన లేదు: అనురాగ్ ఠాకూర్

న్యూఢిల్లీ:  జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్

Read More

జమిలిపై కమిటీలో.. అమిత్‌‌ షా, ఆజాద్​

కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ చైర్మన్‌‌గా కోవింద్, సభ్యులుగా ఏడుగురు అధిర్​ రంజన్​, హరీశ్ సాల్వేకు చోటు కమిటీలో సభ్యుడిగా ఉండనన్న అధ

Read More

ఏదో జరుగుతుంది : కేబినెట్ కార్యదర్శలు అందరూ ఢిల్లీలోనే ఉండాలి : కేంద్రం కీలక ఆదేశాలు

ఢిల్లీలో ఏదో జరుగుతుంది.. పెద్ద పెద్ద నిర్ణయాలు చకచకా జరుగుతున్నాయి. 24 గంటల్లోనే అత్యంత కీలకమైన ఆదేశాలు వరసగా వస్తున్నాయి. రాఖీ పౌర్ణమి ఆగస్ట్ 31వ తే

Read More

ముంబైలో ఇండియా కూటమి భేటీ.. ఎన్డీయేను ఓడించడమే లక్ష్యం

ముంబైలో ఆగస్టు 31న ఇండియా కూటమి భేటీకానుంది. ఇప్పటికే వివిధ పార్టీల అగ్రనేతలు ముంబైకి చేరుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించడమే లక్ష్య

Read More

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్  కేంద్రం మంజూరు చేసిన తర్వాత ఏడాదికి రాష్ట్ర సర్కార్ అనుమతి  హైదరాబాద్, వెలుగు : 

Read More

గ్యాస్ ధర తగ్గిస్తే విమర్శలా? రాష్ట్రంలో పెట్రోల్​పై ట్యాక్స్ ఎందుకు తగ్గించలే?: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : వంట గ్యాస్ సిలిండర్‌‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 తగ్గించడాన్ని కూడా కల్వకుంట్ల కుటుంబసభ్యులు ఎగతాళి చేస్తున్నారంటూ కేంద్ర

Read More

విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి..వామపక్ష పార్టీల నేతల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను విరమించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్​ చేశారు.  విద్యుత్ ఉద్యమ అమర వీరుల 23వ వర్ధ

Read More

బీసీలు అంటే గొర్లు అన్కుంటున్రా : ఆర్. కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కులాలను కూడా లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమ

Read More