central govt

ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు.. ఢిల్లీకి చేరుకున్న 471 మంది

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి మరో రెండు ఫ్లైట్లు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ విమానాల్

Read More

శ్రీశైలం డ్యాం మీదుగా కొత్తగా ఐకానిక్ బ్రిడ్జి

శ్రీశైలం డ్యామ్ ముందు భాగంపై ఐకానిక్ బ్రిడ్జికి ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం భూ సర్వే చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్

Read More

ఆపరేషన్‌ అజయ్‌ : ఇజ్రాయెల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న212 మంది

ఇజ్రాయెల్‌ సేనలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అక్కడ ఉన్న భారత పౌరుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు పట్టి

Read More

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం : బండి సంజయ్

తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ కుమార్. కేసీఆర్ సర్కార్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి.. అన్ని సబ్సిడీలను తొలగిం

Read More

కేటీఆర్ సభలో నిరసనలు.. ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు

కామారెడ్డి జిల్లా : బాన్సువాడ పట్టణంలో ఇవాళ (అక్టోబర్​ 4న) మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాన్సువాడ బహిరంగ సభలో బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు అనుకున్న సంఖ్

Read More

హరీష్రావుపై కేసులు నమోదు చేయాలి : రఘునందన్​రావు

సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘటనలో మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషన

Read More

హోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం 

జనగామ జిల్లా : ఇందూరు బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీ

Read More

సీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్ 

పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై క

Read More

పసుపుబోర్డుతో రైతుల చిరకాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే కృష్ణా జ

Read More

కేసీఆర్ లేకపోతే సిద్దిపేటకు రైల్వేలైన్ లేదు : హరీష్ రావు

సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లాకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరం అన్నారు మంత్రి హరీష్ రావు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది సీఎం కేసీఆరే అ

Read More

కేంద్ర నిధులను బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోంది : మోదీ

తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదాన

Read More

కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం : కిషన్ రెడ్డి

రైతుల సంక్షేమం, మేలు కోసం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రె

Read More

పీఆర్‌సీ ఏర్పాటు.. ఉద్యోగులకు మధ్యంతర భృతి

తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (పీఆర్సీని

Read More