central govt

అధికార, విపక్షాల విశ్వాస, అవిశ్వాస పరీక్షలు

​అవిశ్వాస తీర్మానం అనేది పార్లమెంటులో ప్రభుత్వ బలాన్ని పరీక్షించడానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ అస్త్రం. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం ఓడి

Read More

కంటోన్మెంట్ ప్రాంతాన్ని ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించాలి : కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ సభ్యుల డిమాండ్

సికింద్రాబాద్ : జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంత విలీన ప్రక్రియలో భాగంగా ప్రత్యేక సర్కిల్ గా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి రూ.25 వేల కోట్ల స్పెషల్ ప్య

Read More

కేసీఆర్ నోట జై మహారాష్ట్ర .. వాటేగావ్ సభలో నినదించిన సీఎం

కేసీఆర్ నోట జై మహారాష్ట్ర వాటేగావ్ సభలో నినదించిన సీఎం అన్నబాహు సాఠేకు భారతరత్న ఇవ్వాలి మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయండి తెలంగాణ కూడా

Read More

ఐడీపీఎల్, హెచ్ఎంటీ భూములను కాపాడండి : గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్‌ తమిళి సైను రాజ్ భవన్ లో కలిశారు. మేడ్చల్ జిల్లాలో ఉన్న ఐడీపీఎల్, హెచ్ఎంటీ కంపెనీలకు చెందిన విలువైన భూములను స్థాని

Read More

రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది

Read More

తెలంగాణలో నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదు : డీకే అరుణ

తెలంగాణలోని నియంత పాలన అంతమయ్యే వరకూ బీజేపీ నిద్రపోదన్నారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే వరకూ రాష్ర్

Read More

నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదుకోవాలె : కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ర్టం ఆగమైందన్నారు జాతీయ కిసాన్ కాంగ్రెస్ సెల్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే సుక్పాల్ సింగ్ ఖైరా. వర్షాలకు

Read More

మణిపూర్​లో శాంతి నెలకొల్పాలె.. గవర్నర్​కు ఎంపీల బృందం మెమొరాండమ్

ఇంఫాల్: మణిపూర్​లో అల్లర్లు కంట్రోల్ చేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని 21 మందితో కూడిన ప్రతిపక్ష &

Read More

కేంద్రంలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం : బీవీ రాఘవులు

హైదరాబాద్ :  రాబోయే ఎన్నికల్లో బీజేపీ (కేంద్రంలో) ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. బీజేపీని ఓడించడం కోసం వ

Read More

సేఫ్‌‌ సిటీ ప్రాజెక్టు కింద 160 కోట్లు ఇచ్చినం.. లోక్ సభలో కేంద్రం వెల్లడి

ఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా హైదరాబాద్‌‌ సహా 8 నగరాలకు సేఫ్‌‌ సిటీ ప్రాజెక్టు కింద రూ.160.97 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం వెల్

Read More

టికెట్ రేట్లు పెంచుతారా ఏంటీ ? : రాళ్ల దాడి వల్ల.. వందే భారత్ కు రూ.55 లక్షలు నష్టం

వందేభారత్ రైళ్లపై పలుచోట్ల జరుగుతున్న రాళ్ల దాడులపై రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలక ప్రకటన చేశారు. 2019 నుంచి వందేభారత్ రైళ్లపై దాడుల వల్ల ఇప

Read More

మోదీపై అవిశ్వాసం.. ఎన్డీఏ X ఇండియా +

మోదీపై అవిశ్వాసం ఎన్డీఏ X ఇండియా అవిశ్వాసానికి బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు తాము వ్యతిరేకమని వెల్లడించిన వైఎస్సాసీపీ బీఆర్ఎస్ నోటీసుపై సైన్ చేసిన

Read More