CM Jagan

800 అడుగుల లెవెల్ నుంచి కృష్ణ నీళ్లు తోడుకుంటాం

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం ప్రాజెక్టులో సంగమేశ్వరం లిఫ్ట్‌‌ ను నిర్మిస్తామని.. కృష్ణా నీళ్లను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలిస్తామని ఏపీ

Read More

పంటల సాగు ఖర్చు తగ్గించుకుంటే రైతుకు లాభం: సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన ప

Read More

ఏపీ ప్రభుత్వం పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటోంది

తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండిస్తోంద‌ని అన్నారు ఆ పార

Read More

ఏపీ తో కలిసే ఉంటాం..అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: సీఎం కేసీఆర్

ఏపీ తో కలిసి ఉన్నాము కలిసే ఉంటాం.. అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు  సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై ఏర్పాటు చేసిన మీడియ

Read More

పోతిరెడ్డిపాడు విష‌యంలో కేసీఆర్-జ‌గ‌న్ ఒప్పందం ఏంటి?

తెలంగాణ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడకపోవడంలో జగన్-కేసీఆర్ మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింద‌ని ప్ర‌శ్నించారు మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి. ఏప

Read More

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాలలో కొత్తగా ఏర్పాటు చేసిన జేసీ రెవెన్యూ, జే

Read More

మద్యం షాపులను తగ్గిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చే దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది . అందులో భాగంగానే రాష్ట్రంలో మ‌రో 13శాతం మ‌ద్యం దుకాణ

Read More

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా

విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు

Read More

కేజీహెచ్ ఆస్పత్రికి జగన్: గ్యాస్ బాధితులకు పరామర్శ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల

Read More

ఏపీలో మ‌రో 31 క‌రోనా కేసులు.. సీఎం ఇంటి స‌మీపంలో మ‌హిళ మృతి

ఏపీలో కొత్త‌గా మ‌రో 31 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 603కు చేరిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అందులో ఇప్పట

Read More