CM KCR

ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు పంచిపెడుతున్నారు : చెరుపల్లి వెంకట్​రెడ్డి

చీకటి జీవోలతో తన అనుచరులకు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని బడంగ్​పేట్​ కార్పొరేషన్​బీజేపీ అధ్యక్షుడు చెరుపల్లి

Read More

రేపట్నుంచి ( ఆగస్టు 3) రైతు రుణమాఫీ

రాష్ట్రంలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక  నిర్ణయం తీసుకున్నారు.  2023 ఆగస్టు 03 నుంచి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని  పునః ప్ర

Read More

ఎన్నికల కోసమే సీఎం యూటర్న్​

విలీనం వెనుక ఆస్తులను అమ్మే కుట్ర మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ధ్వజం హైదరాబాద్​: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేవలం ఎన్నికల స్టంట్​ మా

Read More

బినామీల పేరుతో భూ దందాలు

ఇప్పుడేమో మళ్లీ ఆర్టీసీ భూములపై పడ్డరు కేసీఆర్, కేటీఆర్​పై ప్రవీణ్​కుమార్​ఫైర్​ బీఎస్పీ స్టేట్​చీఫ్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ హైదరాబాద్: బీఆర్

Read More

మాది రాజకీయ పార్టీ.. మంచి చేసే దిల్, దమ్ము కేసీఆర్ కే ఉంది!

ఎన్నికలనుకో.. ఏమన్నా అనుకో నిన్నటి దాక ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డరు వాళ్లకు న్యాయం జరిగిందా..? లేదా..? వాళ్ల భవిష్యత్ మంచిగైందా..? లేదా.

Read More

గవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్

గవర్నర్ యాక్టివ్  బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్ వరదలు, స్త్రీ సంక్షేమంపై దృష్టి వరంగల్ లో పర్యటిస్తున్న గవర్నర్ గందరగోళంలో ప్రైవేటు వర

Read More

జీవో 46కు మద్దతుగా ట్యాంక్బండ్పై కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ : జీవో 46కు మద్దతుగా ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన దిగారు. కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్

Read More

జూనియర్ ​డాక్టర్ల సమ్మెకు బీజేపీ నేతల సంఘీభావం

స్టైఫండ్  పెంచాలని డిమాండ్​ చేస్తూ రామాంతపూర్​లో హోమియో జూనియర్​ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది. వారి సమ్మెకు బీజేపీ మాజీ ఎమ్మె

Read More

కాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవ

Read More

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోంది.. : కేటీఆర్

రాష్ట్రంలో అన్ని రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.  కస్టమర్‌ కేర్‌ స

Read More

కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు..కమీషన్ల కోసమే కట్టారు

కాకా వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండ..  కమీషన్ల కోసం  సీఎం కేసీఆర్  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మాజీ ఎ

Read More

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్​

అలంపూర్,వెలుగు: జనాభాలో 99 శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కాలన్నదే  బీఎస్పీ అంతిమ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార

Read More

ప్రజలు ఆదేశిస్తే రాజీనామా చేస్త: జడ్పీ చైర్​పర్సన్​ సరిత

టికెట్ కు అడ్డొస్తున్నానని అవమానిస్తున్నరు గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత  గద్వాల, వెలుగు: ‘‘ప్రజలతో ఎన్నుకోబడ్డ.. నా  

Read More