
cmkcr
రావాలమ్మా రావాలి.. తీసుకోని వాళ్లు రావాలి..ఓటర్లకు డబ్బులిస్తున్నారు
తెలంగాణలో ఎన్నికల్లో ఈ సారి ధన ప్రవాహం మామూలుగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లకు పైగా పట్టుబడిందంటే చెప్పొచ్చు ఏ రేంజ్లో డబ్బుల
Read Moreకాంగ్రెస్ కు 90 సీట్లు.. రేవంతే సీఎం: బండ్ల గణేశ్
తెలంగాణలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. ఈ క్రమంలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు నేతలు క్యూ కట్టారు. ఇవాళ ఉదయం
Read Moreరేవంత్ ఇంటికి లీడర్ల క్యూ
పీసీసీ చీఫ్ను కలిసిన పొంగులేటి సహా పలువురు అభ్యర్థులు పోలింగ్ ట్రెండ్పై నేతల మధ్య చర్చ తక్కువ ఓటింగ్ జరిగిన సెగ్మెంట్లపై ఆరా గెలుపోటముల ప్ర
Read Moreప్రగతి భవన్ నుంచి వందల కోట్లు తరలిస్తున్నరు: మధుయాష్కి
ఆరిపోయే దీపానికి అధికారులు సహకరించొద్దని కాంగ్రెస్ నేత మధుయాష్కి సూచించారు. ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించొద్దని హెచ్చరించారు. కమీషన్ల కస
Read Moreకేసీఆర్ సర్కార్ మారడం ఖాయం.. అధికారులు జాగ్రత్త : భట్టి
డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేసీఆర్ సర్కార్ మారడం ఖాయమని...అ
Read Moreపేరు పేరునా ధన్యవాదాలు..రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్: ‘శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికీ పేర
Read Moreడిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు స్టార్ట్
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై రేపు అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపునిచ్చింది. సమావేశానికి రావాలంటూ పార్టీలను ఆహ్వానించింది.
Read Moreరీ పోలింగ్ ఎక్కడా లేదు.. ఇక కౌంటింగే: వికాస్ రాజ్
రాష్ట్రంలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Read Moreఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హవా : క్లియర్ మెజార్టీ ఇచ్చేసిన సర్వేలు
తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని &
Read Moreనాగార్జున సాగర్పై హై డ్రామా .. ఎన్నికల రోజే డ్యాంపైకి వచ్చిన ఏపీ పోలీసులు
ప్రాజెక్టుపై ముళ్ల కంచెలు, నీటి విడుదల కోసం పట్టు సెంటి మెంట్ రగిల్చే కుట్ర: రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేందుకే : నారాయణ
Read Moreమేం పని చేసింది ఆరున్నరేండ్లే: మంత్రి కేటీఆర్
మిగతా కాలం కరోనా ఆగం చేసింది దుర్మార్గపు కేంద్రం అప్పు పుట్టనియ్యలే కాళేశ్వరం అంటే ఒకటి రెండు పిల్లర్లు కాదు ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత
Read Moreరాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు గురువారం (నవంబర్23) జారీ చేసింది. రాజస్థాన్ లోని బార్మర
Read Moreతెలంగాణలో ఊపందుకున్న హోం ఓటింగ్ కార్యక్రమం..
కరీంనగర్: రాష్ట్రవాప్తంగా హోం ఓటింగ్ కార్యక్రమం ఊపందుకుంది. 80ఏళ్లకు పైబడిన వృద్దులు, 40 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హ
Read More