COMMENTS
ఒకప్పుడు క్వింటం పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది
నేడు రైతు తన బంగారమంతా అమ్ముకునే స్థాయికి చేరాడు రాజీవ్ రైతు దీక్షలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్: నా చిన్న తనంలో క్వింటాలు పసుపు అమ
Read Moreవారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం.. కాంగ్రెస్ నేత జానారెడ్డి సంచలన కామెంట్స్
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆయన చేసిన
Read Moreకేసీఆర్ ఉద్యోగులకు చేస్తున్న అన్యాయంపై చర్చకు సిద్ధం
బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి పక్షపాతం వచ్చింది… పనితీరు మూర్ఛ వచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకులు మురళీధ
Read Moreడబుల్ బెడ్రూమ్లు సూడాల్నా.. రండి సూపిస్తం
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పేదలపై ఒక్క రూపాయి భా
Read Moreరాముడి గుడికి చందాలు ఇవ్వొద్దు
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కామెంట్ మనం అయోధ్యకు పోయి రాముడ్ని చూసొస్తమా? మన ఊర్లె మనకు దేవుడు లేడా రాముడి పేరు మీద బీజేపోళ్లు బిచ్చమెత్తుకుంట
Read Moreఅయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
అయోధ్య రామ మందిర్ నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని చెప్పారు.
Read Moreభయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్
వ్యాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్స్ట లేవని..భయపడకుండా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర మంత్రులు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది త్యాగాలు గొప్పవన్నారు. గాంధీ హ
Read Moreసోనూసూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంచలన కామెంట్స్
సోనూసూద్. మనదేశంలో ఎక్కడకు వెళ్లినా పరిచయం అక్కరలేని పేరు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన సేవలతో దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందితో ‘‘రియల్ హీరో‘‘
Read Moreబీమా ఇవ్వాల్సిందే.. పంటలూ కొనాల్సిందే
వ్యవసాయ బిల్లులు రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం –పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్: రైతులకు పంటల బీమా ఇవ్వాల్సిందే.. దీనితోపాటు పంటలన
Read Moreముస్లింల మైనారిటీ హోదాను తొలగించాలి
కాన్పూర్: బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన మరో కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. పాకిస్తాన్తో పోల్చితే భారత్లో
Read Moreఅజిత్ దోవల్ ఫ్యామిలీకి జైరామ్ రమేశ్ క్షమాపణలు
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్కు సీనియర్ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ క్షమాపణలు చెప్పారు. 2019, జనవరి 17న ప
Read Moreఆదిపురుష్పై సైఫ్ వివాదాస్పద కామెంట్స్.. కేసు నమోదు
జౌన్పూర్: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీద ఉత్తర్ ప్రదేశ్లోని జౌన్పూర్లో కేసు నమోదైంది. రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి నటించబోయే ఆదిపురుష్ మూవీలో
Read Moreజనాలు మంచిచేస్తే మరిచిపోతారు: అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉంది
మహబూబ్నగర్:మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబ్నగర్ లో ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందన
Read More












