Congress leader Rahul Gandhi
గోవాలో రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆయన పర్యటించనున్నారు. వచ్చేనెల 2వ తేదీన రాహుల్ గోవాలో ఎ
Read Moreప్రజలు చస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నట్లు?
న్యూఢిల్లీ: నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. 13 మంది పౌరులు, ఓ జవాన్ మృతిపై రాహుల్
Read Moreభయపడే ప్రభుత్వాలు న్యాయం చేయలేవ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిదానికీ భయపడుతోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. సవాళ్లు, సత్యానికి మోడీ సర్కార్ జంకుతోందని ఆయన విమర్శిం
Read Moreసారీ ఎందుకు చెప్పాలి?.. మేం చెప్పం
న్యూఢిల్లీ: రాజ్య సభ చైర్మన్ సస్పెండ్ చేసిన 12 మంది ఎంపీలు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అసలు సారీ
Read Moreరాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దు
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని కాగితాలకే పరిమితం చేయొద్దని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్
Read Moreమోడీ పతనం కోసం వేచి చూస్తున్న రాహుల్
పనాజీ: రాబోయే మరికొన్ని దశాబ్దాల పాటు భారత్ను బీజేపీయే పాలిస్తుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. గోవాలో వచ్చే ఏడాది ఎన్నికలు
Read Moreలఖీంపూర్కు రాహుల్.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడ 144 సెక
Read Moreరైతుల నిరసనలంటే దోపిడీ ప్రభుత్వానికి నచ్చట్లే
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళనలను కొసాగిస్తున్నారు. ఈ చట్టాలు ప్రవేశపెట్టి ఏడ
Read Moreరాహుల్ ప్రతిపక్షానికి ఫేస్ గా మారతారా?
కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఫేస్ గా మారుతున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపడుతున్న ఆందోళనల్లో రాహుల్
Read Moreపంజాబ్ పంచాయితీపై రాహుల్ ఫోకస్
పంజాబ్ కాంగ్రెస్ నేతల పంచాయితీపై ఫోకస్ పెట్టారు రాహుల్ గాంధీ. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేధాలు చక్క బెట్టే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ పం
Read Moreరాహుల్ జీ.. మోడీని ట్విట్టర్లోనే విమర్శిస్తే సరిపోదు
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఎన్సీపీ కలసి ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వికాస్ అఘాడీలో చీలిక వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ వార్తలకు తాజా
Read Moreబ్లాక్ ఫంగస్ మందులు అయిపోతుంటే ఏం చేస్తున్నారు?
న్యూఢిల్లీ: దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడంపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బ్లాక్ ఫంగస్ను ఎదుర్కోవడంలో కేంద్ర విధ
Read Moreకరోనా క్రైసిస్.. కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ ప్రజలకు అండగా ఉండాలని ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోరారు. ఈ పరిస్థితులను
Read More












