ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఎన్సీపీ కలసి ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వికాస్ అఘాడీలో చీలిక వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ వార్తలకు తాజాగా రాహుల్ గాంధీపై శివసేన చేసిన వ్యాఖ్యలు ఊతం ఇస్తున్నాయి. ట్విట్టర్లో మాత్రమే రాహుల్ యాక్టివ్గా ఉంటారని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన విమర్శలు చేయడం గమనార్హం. ప్రధాని మోడీపై రాహుల్ ట్విట్టర్లో మాత్రమే విమర్శలు చేస్తారని, కానీ బయటికొచ్చి అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు యత్నించరని సామ్నా ఎడిటోరియల్లో శివసేన చురకలు అంటించింది. ట్విట్టర్ తనకు అనుకూలంగా పని చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం గమనించిందని.. అందుకే ఆ సంస్థపై చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని ఆరోపించింది. ఇకపై మహారాష్ట్రలో తాము ఒంటరిగానే ఉంటామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ మీద శివసేన పైవ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది.
రాహుల్ జీ.. మోడీని ట్విట్టర్లోనే విమర్శిస్తే సరిపోదు
- దేశం
- June 24, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 19.04.2024 AFTERNOON EDITION
- తిరుమల ఏడు కొండల్లో మంటలు.. తగలబడుతున్న ఎర్ర చందనం చెట్లు
- నేను హైటెన్షన్ వైర్ లాంటోడిని.. ముట్టుకుంటే షాక్ కొడ్తది : సీఎం రేవంత్ రెడ్డి
- viral video: అక్కా అది స్కూల్.. బ్యూటీపార్లర్ కాదు..
- Thalapathy Vijay: చెన్నైలో ఓటు వేసిన హీరో విజయ్..చేతికి గాయం అయ్యిందా!
- ఏప్రిల్ 23వ తేదీ సెలవు ఇవ్వాలి.. తెరపైకి కొత్త డిమాండ్
- ఎంపీగా గెలిపిస్తే... మీ చిన్న కొడుకులా పనిచేస్తా: గడ్డం వంశీకృష్ణ
- Tea News : ఖరీదైన టీ.. మన దేశం నుంచే ఎగుమతులు
- Mahesh Babu SSMB29: రాజమౌళి సినిమా కోసం..మ్యాన్లీ లుక్స్తో మత్తెక్కిస్తున్న మహేష్ బాబు
- ఆ 106 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి: హైకోర్టు
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- UPSC 2023 కటాఫ్ మార్కులు విడుదల