V6 News

Congress

నల్లా నీళ్లు తాగి.. ముగ్గురు చనిపోయారు

కర్ణాటక రాష్ర్టం కొప్పళ జిల్లా బసరిహాల గ్రామంలో కలుషిత నీరు తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన వారిలో మృతుల సంఖ్య 3 కి చేరింది. పోలీసులు తెలిపి

Read More

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తలసాని శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియంలో మంత్రి గురువారం ఫిష్​ఫుడ్​ఫెస్

Read More

అందరికీ సర్కారు కొలువులియ్యలేం : మంత్రి కేటీఆర్

అందరికీ సర్కారు కొలువులియ్యలేం ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారానే ఉద్యోగాలు సాధ్యం మహబూబ్​నగర్​పర్యటనలో మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ : తెలంగాణలో అం

Read More

సర్కార్‌‌కు సాగునీటి దినోత్సవం జరిపే అర్హత లేదు..డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​

వేములవాడ రూరల్, వెలుగు: బీఆర్ఎస్​ సర్కార్‌‌కు సాగునీటి దినోత్సవం నిర్వహించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ ఆరోపించారు. బుధవార

Read More

పదేండ్లలో వందేండ్ల విధ్వంసం... అబద్ధాల ప్రచారానికే దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్ర బిల్లుపై ఉభయసభల్లో ‘ది బిల్ ఈజ్ పాస్డ్’ అని మూడు సార్లు అన్నప్పుడు ప్రతి యోధుడి గుండె ఉప్పొంగింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష

Read More

ప్రజా వ్యతిరేకంగా కేసీఆర్ పాలన...మరో ఉద్యమానికి టైమొచ్చింది

తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలో కనివిని ఎరుగని స్థాయిలో జరిగింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియమకాల్లో న్యాయం జరుగుతుందని పోరాడినం. ఇంటిక

Read More

కేసీఆర్​ అంటే 'కాళేశ్వరం' చంద్రశేఖరరావు: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్​ హయాంలో సాగునీరూ రాలే.. దేశాన్ని 50 ఏళ్ల పాటు, ఉమ్మడి రాష్ర్టాన్ని ఓ దశాబ్దం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ రాష్ర్టానికి సాగు, తాగు

Read More

పేరు గొప్ప ఊరు దిబ్బగా గవర్నమెంట్ హాస్పిటల్స్

    మాజీ మంత్రి షబ్బీర్​అలీ     హాస్పిటల్​ ఎదుట కాంగ్రెస్​ ఆందోళన కామారెడ్డి, వెలుగు:  కేసీఆర్​ ప్రభుత్వ హయాంల

Read More

చేప పిల్లల కాంట్రాక్టులూ ఆంధ్రోళ్లకే

హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార బీఆర్ఎస్​ కొత్త డ్రామాకు తెరదీసిందని ఫిషర్​మెన్​ కాంగ్రెస్​ చైర్మన్​ మెట్టు సాయి కుమార్​ ఆరోపించారు.

Read More

కాంగ్రెస్ పాలనలో దళారిలదే రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం

కాంగ్రెస్ పాలనలో దళారిలదే  రాజ్యం..పైరవీ కారులదే భోజ్యం అని అన్నారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు ఎందుకు రాల

Read More

జూనియర్ లైన్ పరీక్షల్లోనూ అవకతవకలు.. కీసరలో ఒకే సెంటర్లో 92 మంది పాస్

టీఎస్పీఎస్సీ పరీక్షల్లోనే కాదు..ఇతర బోర్డుల పరీక్షల్లోనూ అవకతవకలు జరిగాయని ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎస్పీడీసీఎల్ బోర్డు పరిధి

Read More

ఆవులు, ప్లకార్డులతో బీజేపీ నిరసనలు.. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు చేసిందని ఆరోపణ

కర్ణాటకలో ప్రతిపాదిత విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ బెంగళూరు, కర్ణాటకలోని ఇతర జిల్లాల్లో నిరసనను కొనసాగించింది. ఎన్నికలకు ము

Read More

దేశంలో మరో కొత్త పార్టీ.. జూన్ 11న ముహూర్తం పెట్టారా

దేశంలో మరో కొత్త పార్టీ రాబోతుంది.. అది కూడా ప్రాంతీయ పార్టీ కావటం విశేషం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన రాజస్థాన్ లో.. కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలెట్

Read More